శ్రీవారి తిరునామాన్ని ఏమని పిలుస్తారు? భక్తులు ఎందుకు తిరునామాన్ని ధరించాలో తెలుసా..
కలియుగ వైకుంఠంలో కొలువైన కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోగానే మనసు పులకరిస్తుంది. స్వామి వారు వజ్ర వైఢూర్యాలున్న ఆభరణాలను, వివిధ రకాల పువ్వులతో చేసిన కదంబ మాలలను ధరించి ఉంటారు. అయినా సరే స్వామివారిని దర్శించుకోగానే ప్రతి ఒక్కరినీ ఆకర్షించేలా కనుబొమ్మల మధ్య ఉండే తిరునామం నిజంగా ప్రత్యేకం. శ్రీవారిని దర్శించుకునే భక్తులు కూడా ఈ తిరునామాన్ని ఎంతో పవిత్రంగా భావించి నుదుటిన ధరిస్తారు. ఈ రోజు శ్రీవారి తిరునామం విశిష్టత ఏమిటో తెలుసుకుందాం.

1 / 9

2 / 9

3 / 9

4 / 9

5 / 9

6 / 9

7 / 9

8 / 9

9 / 9
