Tirupati: చక్రస్నానంతో ముగిసిన అమ్మవారి బ్రహ్మోత్సవాలు.. దేవేరికి 825 గ్రాములు బంగారు పతాకాన్ని బహుమతిగా ఇచ్చిన శ్రీవారు
Tirupati:తిరుచానూరు పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు బుధవారం ముగిశాయి. కరోనా నిబంధనలను పాటిస్తూ.. అధికారులు అమ్మవారి బ్రహ్మోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. బ్రహ్మోత్సవాల్లో చివరి రోజున ఆనవాయితీని అనుసరిస్తూ.. శ్రీవారి ఆలయం నుంచి దేవేరికి సారెను తీసుకుని వెళ్లారు. శాస్త్రోక్తంగా శ్రీ పద్మావతి అమ్మవారి పంచమీ తీర్థం నిర్వహించారు. ఇక ఈరోజు అమ్మవారి ఆలయంలో పుష్పయాగం జరుగుతుంది.

1 / 10

2 / 10

3 / 10

4 / 10

5 / 10

6 / 10

7 / 10

8 / 10

9 / 10

10 / 10
