Sri Manasa Devi Temple: భారత దేశంలో అరుదైన మానసాదేవి ఆలయం.. ఇక్కడ నాగ, రాహుకేతు దోషాల పరిహారం కోసం పూజలు
Manasa Devi Temple: నాగ దోషం, రాహు కేతు దోషం ఉన్నవారు ఎక్కువగా శ్రీకాళ హస్తికి వెళ్లి పూజలు చేయించుకుంటారు అన్న సంగతి విదితమే.. అయితే పచ్చిమగోదావరి జిల్లా తణుకు సమీపంలోని అరుదైన మనసాదేవి ఆలయం కూడా రాహుకేతు పూజకు ప్రసిద్జి అన్న సంగతి కొంతమందికే తెలుసు.. ఈరోజు ముక్కామలలోని మనసాదేవి ఆలయం గురించి తెలుసుకుందాం.
Most Read Stories