దేవీ నవరాత్రుల్లో మహాలక్ష్మీ రాజ్యయోగం.. అమ్మ అనుగ్రహం ఈ 3 రాశుల సొంతం.. మీరున్నారా చెక్ చేసుకోండి
ఈ సంవత్సరం నవరాత్రి 22 సెప్టెంబర్ 2025 నుంచి దేవీ నవరాత్రులు ప్రారంభమై అక్టోబర్ 2న ముగుస్తాయి. నవరాత్రి సమయంలో సెప్టెంబర్ 24న.. చంద్రుడు తులారాశిలోకి ప్రవేశిస్తాడు. అక్కడ కుజుడు ఇప్పటికే ఉన్నాడు. ఈ రెండు గ్రహాల కలయిక ఒక ప్రత్యేకమైన , శుభప్రదమైన యోగమైన మహాలక్ష్మీ రాజ్యయోగాన్ని సృష్టిస్తోంది. ఈ సమయంలో కొన్ని రాశులపై లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
