ఉగాది రోజు ఇంటికి మామిడాకు తోరణాలు ఎందుకు కడతారో తెలుసా?
స్వస్తి శ్రీ పరాభవ నామ సంవత్సరం, తెలుగు ఉగాది పండుంగను ప్రతి ఒక్కరూ మార్చి 19 గురువారం రోజున ఘనంగా జరుపుకోనున్నారు. ఉగాది పండుగ అన్ని పండుగలలోకెళ్లా చాలా ప్రత్యేకమైనది. ఈ రోజున ప్రతి ఒక్కరూ కొత్త బట్టలు ధరించి, ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేస్తారు. అంతే కాకుండా ఈ పవితమైన పండుగ రోజు పంచాంగ శ్రవణం వినడం అనేది తప్పనిసరి. ఈ రోజున చిన్న పెద్దా, అందరూ కూడా ఇంటిలో లేదా ఆలయానికి వెళ్లి పంచాంగ శ్రవణం చేస్తారు. ముఖ్యంగా ఈ రోజు ఇంటిని మామిడి ఆకుతోరణాలతో అందంగా అలంకరిస్తారు. కాగా, అసలు ఉగాది పండుగ రోజున మామిడి ఆకు తోరణాలు ఎందుకు కడతారో ఇప్పుడు తెలుసుకుందాం.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
