Tirumala: వైకుంఠ నాధుడికి వైభవంగా.. పుష్ప , పత్రాలతో కన్నుల పండుగగా పుష్పయాగం.. అబ్బురపరిచే ఫొటోస్..
కలియుగ వైకుంఠ నాథుడు, ఏడుకొండల వేంకటేశ్వరుడి పుష్పయాగం ఘనంగా జరిగింది. తిరుమల స్వామివారి ఆలయంలో అర్చకుల మంత్రోచ్ఛరణ నడుమ పుష్పయాగం అత్యంత వైభవంగా నిర్వహించారు.

1 / 9

2 / 9

3 / 9

4 / 9

5 / 9

6 / 9

7 / 9

8 / 9

9 / 9