Tirumala: వైకుంఠ నాధుడికి వైభవంగా.. పుష్ప , పత్రాలతో కన్నుల పండుగగా పుష్పయాగం.. అబ్బురపరిచే ఫొటోస్..
కలియుగ వైకుంఠ నాథుడు, ఏడుకొండల వేంకటేశ్వరుడి పుష్పయాగం ఘనంగా జరిగింది. తిరుమల స్వామివారి ఆలయంలో అర్చకుల మంత్రోచ్ఛరణ నడుమ పుష్పయాగం అత్యంత వైభవంగా నిర్వహించారు.
Most Read Stories