Rath Yatra 2024: రథ యాత్ర సమయంలో తాడునైనా తాకాలని భక్తులు భావిస్తారు.. ఎందుకంటే
పూరీ జగన్నాధుడు ఆషాడ శుద్ధ విదియ రోజున తన అన్న చెల్లెలుతో కలిసి రథాలమీద విహరిస్తారు. ఈ రథయాత్రకు రెండు నెలల ముందు నుంచే ఏర్పాట్లు చేయడం మొదలు పెడతారు. జగన్నాథుడు బలరాముడు, సుబద్రలతో సహా ఏడాదికొకసారి గర్భ గుడి నుంచి బయటికి వచ్చి భక్తులకి కనువిందు చేస్తాడు. స్వామివారిని ఊరేగించడానికి ఏటా కొత్త రథాలను నిర్మిస్తారు. ఈ రథయాత్ర ప్రపంచ ప్రసిద్దిగంచింది. ఈ జగన్నాథ రథయాత్రలో పాల్గొంటే వంద త్యాగాలకు సమానమైన ప్రతిఫలాన్ని పొందుతారని విశ్వాసం. మూడు రథాలకు ప్రత్యేక 'లక్షణాలు' ఉన్నాయి.

1 / 11

2 / 11

3 / 11

4 / 11

5 / 11

6 / 11

7 / 11

8 / 11

9 / 11

10 / 11

11 / 11
