Ratha Yatra 2024: రథ యాత్ర కోసం ఎంత కలప సేకరిస్తారు..? యాత్ర ముగిసిన అనంతరం ఆ కలపను ఏమి చేస్తారో తెలుసా..
ఏటా జరిగే జగన్నాథుని రధయాత్ర కోసం ఎంతో భక్తీ శ్రద్దలతో భక్తులు ఎదురుచుస్తారు. రెండు నెలల ముందు నుంచే రథాల తయారీ మొదలవుతుంది. రథయాత్ర సందర్భంగా జగన్నాథుడు అతని సోదరి సుభద్ర, సోదరుడు బలభద్రుడు మూడు రథాల్లో తమ అత్త ఇంటికి వెళ్తారు. ఈ రథయాత్ర ముగిసిన అనంతరం ఆ రథం పరిస్థితి ఏమిటి? అనేది కొంతమంది మాత్రమే తెలుసు. సంప్రదాయం ప్రకారం జగన్నాథుని రథానికి 16 చక్రాలు, బలభద్రుడి రథానికి 1 చక్రం , సుభద్ర రథానికి 12 చక్రాలతో రథాలను ప్రతి ఏడాది తయారుచేస్తారు. పసుపు, ఆకుపచ్చ, నీలం రంగులతో రథాన్ని తయారు చేసే ప్రక్రియ అక్షయ తృతీయ నుంచి ప్రారంభమవుతుంది. ప్రతి రథం ఫ్రేమ్వర్క్ వేప చెక్కతో తయారు చేయబడింది.

1 / 8

2 / 8

3 / 8

4 / 8

5 / 8

6 / 8

7 / 8

8 / 8
