Navratri 2022: నవరాత్రుల్లో దుర్గ దేవి అమ్మవారి అనుగ్రహం కోసం ఈ ఆలయాల సందర్శనం బెస్ట్ ఎంపిక

దేశంలో అనేక ప్రసిద్ధ దుర్గాదేవి ఆలయాలు ఉన్నాయి. మీరు నవరాత్రి సమయంలో ఈ ఆలయాలను సందర్శించడానికి కూడా ప్లాన్ చేసుకోవచ్చు. ఈ ఆలయాలను సందర్శించిన భక్తుల కోరిన కోర్కెలను దుర్గాదేవి తీరుస్తుందని నమ్మకం. 

|

Updated on: Sep 19, 2022 | 5:33 PM

 ఈ ఏడాది దసరా నవరాత్రులు సెప్టెంబర్ 26 నుంచి ప్రారంభమవుతున్నాయి. ఈ సమయంలో అమ్మవారిని భక్తులు దుర్గా దేవి రూపాలను పూజిస్తారు. చాలా మంది నవరాత్రుల్లో అమ్మవారి ఆలయాలను సందర్శించడానికి ఆసక్తిని చూపిస్తారు. నవరాత్రుల్లో ఏ ఏ ఆలయాలను సందర్శించ వచ్చునో తెలుసుకుందాం.

ఈ ఏడాది దసరా నవరాత్రులు సెప్టెంబర్ 26 నుంచి ప్రారంభమవుతున్నాయి. ఈ సమయంలో అమ్మవారిని భక్తులు దుర్గా దేవి రూపాలను పూజిస్తారు. చాలా మంది నవరాత్రుల్లో అమ్మవారి ఆలయాలను సందర్శించడానికి ఆసక్తిని చూపిస్తారు. నవరాత్రుల్లో ఏ ఏ ఆలయాలను సందర్శించ వచ్చునో తెలుసుకుందాం.

1 / 5
 వైష్ణో దేవి ఆలయం, కత్రా: వైష్ణో దేవి ఆలయం దేశంలోని అత్యంత ప్రసిద్ధ దేవాలయాలలో ఒకటి. వైష్ణో దేవిని దర్శించుకోవడానికి ప్రతి సంవత్సరం భారీ సంఖ్యలో ప్రజలు ఇక్కడికి వస్తుంటారు. ఇక్కడ అమ్మవారు గుహల లోపల రాళ్ల రూపంలో ఇక్కడ కొలువై ఉంటుంది.

వైష్ణో దేవి ఆలయం, కత్రా: వైష్ణో దేవి ఆలయం దేశంలోని అత్యంత ప్రసిద్ధ దేవాలయాలలో ఒకటి. వైష్ణో దేవిని దర్శించుకోవడానికి ప్రతి సంవత్సరం భారీ సంఖ్యలో ప్రజలు ఇక్కడికి వస్తుంటారు. ఇక్కడ అమ్మవారు గుహల లోపల రాళ్ల రూపంలో ఇక్కడ కొలువై ఉంటుంది.

2 / 5
 కామాఖ్య ఆలయం, గౌహతి: ఈ ఆలయం గావతిలోని నీలాచల్ కొండలపై ఉంది. ఇక్కడ నవరాత్రి ఉత్సవాలు చాలా ఘనంగా జరుగుతాయి. దేశంలోని పురాతన దేవాలయాలలో ఇది ఒకటి. అంబుబాచి జాతర ప్రసిద్ధిగాంచింది. 

కామాఖ్య ఆలయం, గౌహతి: ఈ ఆలయం గావతిలోని నీలాచల్ కొండలపై ఉంది. ఇక్కడ నవరాత్రి ఉత్సవాలు చాలా ఘనంగా జరుగుతాయి. దేశంలోని పురాతన దేవాలయాలలో ఇది ఒకటి. అంబుబాచి జాతర ప్రసిద్ధిగాంచింది. 

3 / 5
 నైనా దేవి ఆలయం: ఈ ఆలయం హిమాచల్ ప్రదేశ్‌లోని బిలాస్‌పూర్‌లో ఉంది. మీరు నవరాత్రి సమయంలో ఈ ఆలయాన్ని సందర్శించవచ్చు. సతీదేవి కన్నులు పడిన ప్రదేశం ఇదేనని ప్రతీతి. ఈ ఆలయాన్ని సందర్శించేందుకు ప్రపంచం నలుమూలల నుంచి ప్రజలు వస్తుంటారు.

నైనా దేవి ఆలయం: ఈ ఆలయం హిమాచల్ ప్రదేశ్‌లోని బిలాస్‌పూర్‌లో ఉంది. మీరు నవరాత్రి సమయంలో ఈ ఆలయాన్ని సందర్శించవచ్చు. సతీదేవి కన్నులు పడిన ప్రదేశం ఇదేనని ప్రతీతి. ఈ ఆలయాన్ని సందర్శించేందుకు ప్రపంచం నలుమూలల నుంచి ప్రజలు వస్తుంటారు.

4 / 5
 మానస దేవి ఆలయం : ఈ ఆలయం ఉత్తరాఖండ్‌లో ఉంది. ఇక్కడ అమ్మవారిని దర్శించుకోవడానికి సుదూర ప్రాంతాల నుంచి భక్తులు చేరుకుంటారు. ఈ ఆలయంలో అమ్మవారిని దర్శించుకోవడం ద్వారా కోరిన కోరికలు నెరవేరుతాయని ప్రతీతి. నవరాత్రులను ఇక్కడ ఘనంగా నిర్వహిస్తారు. 

మానస దేవి ఆలయం : ఈ ఆలయం ఉత్తరాఖండ్‌లో ఉంది. ఇక్కడ అమ్మవారిని దర్శించుకోవడానికి సుదూర ప్రాంతాల నుంచి భక్తులు చేరుకుంటారు. ఈ ఆలయంలో అమ్మవారిని దర్శించుకోవడం ద్వారా కోరిన కోరికలు నెరవేరుతాయని ప్రతీతి. నవరాత్రులను ఇక్కడ ఘనంగా నిర్వహిస్తారు. 

5 / 5
Follow us
అత్యాశకు పోతే అంతే సంగతులు.. పల్లెలను కూడా వదలని సైబర్‌ నేరగాళ్లు
అత్యాశకు పోతే అంతే సంగతులు.. పల్లెలను కూడా వదలని సైబర్‌ నేరగాళ్లు
బీఆర్ఎస్‌ చుట్టూ కాంగ్రెస్‌ మైండ్‌ గేమ్‌ నడుస్తోందా..?
బీఆర్ఎస్‌ చుట్టూ కాంగ్రెస్‌ మైండ్‌ గేమ్‌ నడుస్తోందా..?
నీతి ఆయోగ్‌ భేటీకి బాబు.. రేవంత్ హాజరవుతారా..?
నీతి ఆయోగ్‌ భేటీకి బాబు.. రేవంత్ హాజరవుతారా..?
ఆ వంద నోట్లతో హైదరాబాద్ సగం కొనేద్దామనుకున్నా.. టాలీవుడ్ హీరో..
ఆ వంద నోట్లతో హైదరాబాద్ సగం కొనేద్దామనుకున్నా.. టాలీవుడ్ హీరో..
ఇంటి అద్దెకు సమానంగా క్యాబ్‌ ఛార్జీలు.. వైరల్‌ అవుతోన్న పోస్ట్‌..
ఇంటి అద్దెకు సమానంగా క్యాబ్‌ ఛార్జీలు.. వైరల్‌ అవుతోన్న పోస్ట్‌..
కొనసాగుతోన్న బంగారం ధర పతనం.. తులం ఎంతకు చేరిందో తెలుసా.?
కొనసాగుతోన్న బంగారం ధర పతనం.. తులం ఎంతకు చేరిందో తెలుసా.?
ఓటీటీలోకి వచ్చేసిన జాన్వీ కపూర్ స్పోర్ట్స్ డ్రామా..
ఓటీటీలోకి వచ్చేసిన జాన్వీ కపూర్ స్పోర్ట్స్ డ్రామా..
Horoscope Today: వ్యక్తిగత సమస్యల నుంచి వారికి విముక్తి..
Horoscope Today: వ్యక్తిగత సమస్యల నుంచి వారికి విముక్తి..
పాకిస్తాన్‌కు షాక్.. ఆసియాకప్ ఫైనల్‌కు లంక.. భారత్‌తో అమీతుమీ
పాకిస్తాన్‌కు షాక్.. ఆసియాకప్ ఫైనల్‌కు లంక.. భారత్‌తో అమీతుమీ
'పాక్ కు రండి బ్రో.. పువ్వుల్లో పెట్టి చూసుకుంటాం': షోయబ్ మాలిక్
'పాక్ కు రండి బ్రో.. పువ్వుల్లో పెట్టి చూసుకుంటాం': షోయబ్ మాలిక్
గోల్డ్‌పై పెట్టుబడులు పెట్టేవారికి గుడ్‌న్యూస్‌.! ఇదే సరైన సమయం.
గోల్డ్‌పై పెట్టుబడులు పెట్టేవారికి గుడ్‌న్యూస్‌.! ఇదే సరైన సమయం.
భూమ్మీద నూకలున్నాయ్‌. దూసుకెళ్తున్న ట్రైన్‌లోనుంచి జారి పడిన పాప.
భూమ్మీద నూకలున్నాయ్‌. దూసుకెళ్తున్న ట్రైన్‌లోనుంచి జారి పడిన పాప.
నేను ఇప్పటికీ తెలుగులో మాట్లాడేందుకు తడబడుతున్నా.. నారా లోకేష్.
నేను ఇప్పటికీ తెలుగులో మాట్లాడేందుకు తడబడుతున్నా.. నారా లోకేష్.
భారీ వర్షాలతో ఉత్తరాది అతలాకుతలం.. మూడు రాష్ట్రాలకు భారీ వర్షాలు.
భారీ వర్షాలతో ఉత్తరాది అతలాకుతలం.. మూడు రాష్ట్రాలకు భారీ వర్షాలు.
చేపల వేటకు వెళ్లిన బోటుపై తిమింగలం దాడి.. వీడియో వైరల్.
చేపల వేటకు వెళ్లిన బోటుపై తిమింగలం దాడి.. వీడియో వైరల్.
మరక తెచ్చిన తంటా.. ప్రయాణికులను విమానం ఎక్కనివ్వని సిబ్బంది.
మరక తెచ్చిన తంటా.. ప్రయాణికులను విమానం ఎక్కనివ్వని సిబ్బంది.
అనంత్‌-రాధికల మేకిన్‌ ఇండియా వివాహం. ఆర్థికంగా లాభపడిన వ్యాపారులు
అనంత్‌-రాధికల మేకిన్‌ ఇండియా వివాహం. ఆర్థికంగా లాభపడిన వ్యాపారులు
ఒలింపిక్స్ కు పారిస్ రెడీ! మరి మన సంగతేంటి?
ఒలింపిక్స్ కు పారిస్ రెడీ! మరి మన సంగతేంటి?
ఈ బడ్జెట్ లో.. మహిళలకు 'బంగారం' లాంటి శుభవార్త.!
ఈ బడ్జెట్ లో.. మహిళలకు 'బంగారం' లాంటి శుభవార్త.!
బూడిద గుమ్మడికాయ.. ప్రయోజనాలు తెలిస్తే అసలు వదలరు.!
బూడిద గుమ్మడికాయ.. ప్రయోజనాలు తెలిస్తే అసలు వదలరు.!