AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mantralayam Hundi: మంత్రాల‌యం రాఘ‌వేంద్ర స్వామి ఆలయానికి పోటెత్తిన భ‌క్త జ‌నం.. రికార్డు స్థాయిలో హుండి ఆదాయం..

కలియుగ కామధేనువు భక్తుల కల్పవృక్ష మంత్రాలయం శ్రీ మంత్రాలయం రాఘవేంద్ర స్వామి మఠం హుండీ ఆదాయం రికార్డు స్థాయిలో వచ్చాయి. రాయచూరుకు చేరువలో ఉన్న మంత్రాలయ రాయల మఠానికి విరాళాల రూపంలో కోట్ల రూపాయల డబ్బు వెల్లువెత్తింది. గత నెల అంటే జులైతో కలిపి మొత్తం 34 రోజుల్లో మంత్రాలయం మఠానికి మళ్లీ భారీస్థాయిలో విరాళాలు వెల్లువెత్తాయి.

Sanjay Kasula
|

Updated on: Aug 04, 2023 | 2:29 PM

Share
శ్రీ మంత్రాల‌య రాఘ‌వేంద్ర స్వామి దర్శనం కోసం పెద్ద ఎత్తున భ‌క్తులు పోటెత్తారు. ఇటు ఏపీ, తెలంగాణ అటు క‌ర్ణాట‌క‌కు చెందిన భ‌క్తులు పెద్ద ఎత్తున వచ్చారు. త‌మిళ‌నాడు నుంచి కూడా గ‌ణ‌నీయంగా ద‌ర్శించుకుంటారు. మంత్రాలయం మఠానికి మళ్లీ భారీస్థాయిలో విరాళాలు వెల్లువెత్తాయి.

శ్రీ మంత్రాల‌య రాఘ‌వేంద్ర స్వామి దర్శనం కోసం పెద్ద ఎత్తున భ‌క్తులు పోటెత్తారు. ఇటు ఏపీ, తెలంగాణ అటు క‌ర్ణాట‌క‌కు చెందిన భ‌క్తులు పెద్ద ఎత్తున వచ్చారు. త‌మిళ‌నాడు నుంచి కూడా గ‌ణ‌నీయంగా ద‌ర్శించుకుంటారు. మంత్రాలయం మఠానికి మళ్లీ భారీస్థాయిలో విరాళాలు వెల్లువెత్తాయి.

1 / 6
మంత్రాలయంలో గత 34 రోజులుగా హుండీ లెక్కింపు పూర్తయింది.
ఇదిలా ఉండ‌గా మంత్రాల‌యం మ‌ఠం చ‌రిత్రలోనే ఎన్నడూ లేనంత‌గా గ‌ణ‌నీయ‌మైన ఆదాయం హుండీ ద్వారా స‌మ‌కూరింది.

మంత్రాలయంలో గత 34 రోజులుగా హుండీ లెక్కింపు పూర్తయింది. ఇదిలా ఉండ‌గా మంత్రాల‌యం మ‌ఠం చ‌రిత్రలోనే ఎన్నడూ లేనంత‌గా గ‌ణ‌నీయ‌మైన ఆదాయం హుండీ ద్వారా స‌మ‌కూరింది.

2 / 6
మంత్రాలయంలోని శ్రీ రాఘవేంద్ర స్వామి మఠంలో గత 34 రోజుల్లో రూ. 3 కోట్ల 79 లక్షల 62 వేల 469   విరాళాల రూపేణా వ‌చ్చాయి.

మంత్రాలయంలోని శ్రీ రాఘవేంద్ర స్వామి మఠంలో గత 34 రోజుల్లో రూ. 3 కోట్ల 79 లక్షల 62 వేల 469 విరాళాల రూపేణా వ‌చ్చాయి.

3 / 6
వీటితో పాటు అద‌నంగా 99 గ్రాముల బంగారం, కిలో 940 గ్రాముల వెండి వస్తువులు కూడా భ‌క్తులు స‌మ‌ర్పించుకున్నార‌ని నిర్వాహ‌కులు వెల్ల‌డించారు.

వీటితో పాటు అద‌నంగా 99 గ్రాముల బంగారం, కిలో 940 గ్రాముల వెండి వస్తువులు కూడా భ‌క్తులు స‌మ‌ర్పించుకున్నార‌ని నిర్వాహ‌కులు వెల్ల‌డించారు.

4 / 6
హుండీ లెక్కింపులో వందలాది మంది మఠం సిబ్బంది పాల్గొన్నారు

హుండీ లెక్కింపులో వందలాది మంది మఠం సిబ్బంది పాల్గొన్నారు

5 / 6
మంత్రాలయ రాయల మఠంలోని హుండీలకు ప్రస్తుత నెలలో భక్తుల నుండి రికార్డు స్థాయిలో కానుకలు అందాయి. ఇది ఇప్పటివరకు వచ్చిన పెద్ద మొత్తం అని మఠం నిర్వాహాకులు తెలిపారు.

మంత్రాలయ రాయల మఠంలోని హుండీలకు ప్రస్తుత నెలలో భక్తుల నుండి రికార్డు స్థాయిలో కానుకలు అందాయి. ఇది ఇప్పటివరకు వచ్చిన పెద్ద మొత్తం అని మఠం నిర్వాహాకులు తెలిపారు.

6 / 6
Follow Us
ఇరాన్‌తో యుద్ధంపై అమెరికా వైట్‌హౌస్ కీలక ప్రకటన
ఇరాన్‌తో యుద్ధంపై అమెరికా వైట్‌హౌస్ కీలక ప్రకటన
గుడ్‌న్యూస్‌.. కొత్త సబ్ స్టేషన్ల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్..
గుడ్‌న్యూస్‌.. కొత్త సబ్ స్టేషన్ల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్..
ఒక్కసారిగా మీ సెల్‌ఫోన్‌లో బీప్ సౌండ్ రావచ్చు.. టెన్షన్‌ వద్దు
ఒక్కసారిగా మీ సెల్‌ఫోన్‌లో బీప్ సౌండ్ రావచ్చు.. టెన్షన్‌ వద్దు
జైపూర్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జైత్రయాత్ర.. రాజస్థాన్‌పై ఘనవిజయం
జైపూర్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జైత్రయాత్ర.. రాజస్థాన్‌పై ఘనవిజయం
సొంత తెలివి సున్నా.. బిల్డప్ లో మాత్రం పీహెచ్‌డీ
సొంత తెలివి సున్నా.. బిల్డప్ లో మాత్రం పీహెచ్‌డీ
శరీరం ఇచ్చే ఈ చిన్న సంకేతాలను లైట్ తీసుకోవద్దు..
శరీరం ఇచ్చే ఈ చిన్న సంకేతాలను లైట్ తీసుకోవద్దు..
5364 మీటర్ల ఎత్తులో తెలుగు తేజాలు.. ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌ను..
5364 మీటర్ల ఎత్తులో తెలుగు తేజాలు.. ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌ను..
క్యారెట్-వెల్లుల్లి సాంబార్.. అన్నంలోకి అదిరిపోయే రుచి, ఆరోగ్యం
క్యారెట్-వెల్లుల్లి సాంబార్.. అన్నంలోకి అదిరిపోయే రుచి, ఆరోగ్యం
ఏపీలో భద్రాచలం.. ఆందోళనలో ప్రజలు.. జన గణన సైట్‌లో బిగ్ ట్విస్ట్..
ఏపీలో భద్రాచలం.. ఆందోళనలో ప్రజలు.. జన గణన సైట్‌లో బిగ్ ట్విస్ట్..
ఫోన్ సైలెంట్‏లో పెట్టి ఎక్కడో పోగొట్టుకున్నారా.. ?
ఫోన్ సైలెంట్‏లో పెట్టి ఎక్కడో పోగొట్టుకున్నారా.. ?