గురు సంచారం.. అదృష్టం పట్టనున్న మూడు రాశులివే!
జ్యోతిష్య శాస్త్రంలో గురు గ్రహానికి ఉండే ప్రాముఖ్యతే వేరు. గురు అనుకూలంగా ఉండే ఆ రాశుల వారికి సిరుల పంట పండినంట్లే అంటారు. అంతే కాకుండా గురు సంచారం వలన కూడా కొన్ని రాశుల వారికి మంచి జరుగుతుంది. అయితే ఏప్రిల్ 10న గురు గ్రహం మృగశిర నక్షత్రంలోకి సంచారం చేయనున్నారు. దీని వలన మూడు రాశుల వారికి అదృష్టం కలిసి వస్తుందంట.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5