India Famous Temples: ప్రసిద్ధ మహిమానిత్వ క్షేత్రాలు.. ఈ ఆలయాల్లో కేవలం హిందువులకు మాత్రమే ప్రవేశం..

భారతదేశం ఆధ్యాత్మికతకు నెలవు. అనేక ఆలయాలు రహస్యాలతో నిండిఉంటాయి. వాటిల్లోని మిస్టరీని నేటికీ ఛేదించలేకపోయారు. అత్యంత పురాతనమైన ప్రసిద్ధి చెందిన ఆలయాలు భక్తి మార్గానికి నెలవు. అయితే కొన్ని హిందువుల ఆలయాల్లో నియమాలు, నిబంధనలు చాలా కఠినంగా ఉంటాయి. కొన్ని దేవాలయాల్లో అడుగు పెట్టెలంటే ధరించే దుస్తుల విషయంలో కూడా కొన్ని నియమాలున్నాయి. సాంప్రదాయ దుస్తులను మాత్రమే ధరించి కొన్ని ఆలయాల్లో దైవాన్ని దర్శనం చేసుకోవాలి. లేదంటే ఆ ఆలయంలో అడుగు పెట్టడం, పూజలు చేయడం నిషేధించబడింది. అదే విధంగా దేశంలో కొన్ని ఆలయ ప్రాంగణంలోకి హిందువులకు మాత్రమే ప్రవేశం ఉంటుంది. ఈ దేవాలయాల్లోకి హిందువులు కాని వారికి లేదా ఇతర మతాల వారికి ప్రవేశం లేదు. హిందువులు కాని వారు ఈ క్షేత్రాల్లోని ఆలయాల్లో అడుగు పెట్టడం నిషేధం.. ఆ ఆలయాల గురించి తెలుసుకుందాం.

|

Updated on: Feb 05, 2024 | 5:14 PM

తిరుపతి వెంకటేశ్వర దేవాలయం:  దేశంలోనే అత్యంత ధనిక హిందూ దేవాలయం కలియుగ వైకుంఠం.. తిరుమల తిరుపతి. ఈ ఆలయంలోకి హిందూ మతస్థులు మాత్రమే అడుగు పెట్టేందుకు వీలు. ఇతర మతాల వారికి ప్రవేశం నిషేధం. హిందూయేతరులకు ఏడుకొండలపై ప్రవేశం నిషేధించబడింది. ఏదైనా ఇతర మతానికి చెందిన వారు ఈ ఆలయంలోకి ప్రవేశించాలనుకుంటే.. వారు వేంకటేశ్వర స్వామిపై తమకు ఉన్న  విశ్వాసాన్ని ప్రకటిస్తూ అఫిడవిట్ దాఖలు చేయాలి. 

తిరుపతి వెంకటేశ్వర దేవాలయం:  దేశంలోనే అత్యంత ధనిక హిందూ దేవాలయం కలియుగ వైకుంఠం.. తిరుమల తిరుపతి. ఈ ఆలయంలోకి హిందూ మతస్థులు మాత్రమే అడుగు పెట్టేందుకు వీలు. ఇతర మతాల వారికి ప్రవేశం నిషేధం. హిందూయేతరులకు ఏడుకొండలపై ప్రవేశం నిషేధించబడింది. ఏదైనా ఇతర మతానికి చెందిన వారు ఈ ఆలయంలోకి ప్రవేశించాలనుకుంటే.. వారు వేంకటేశ్వర స్వామిపై తమకు ఉన్న  విశ్వాసాన్ని ప్రకటిస్తూ అఫిడవిట్ దాఖలు చేయాలి. 

1 / 6
గురువాయూరు దేవాలయం: కేరళలోని ప్రసిద్ధ హిందూ దేవాలయం గురువాయూరు దేవాలయం. ఇది  హిందూ మత  విశ్వాసానికి కేంద్ర బిందువు. ఈ ఆలయం ఐదు వేల సంవత్సరాల నాటిది. ఇక్కడ హిందువులకు మాత్రమే ప్రవేశం ఉంది. ఇతర మతాల వారు ఈ ఆలయంలోకి ప్రవేశించలేరు. ఈ ఆలయ ప్రధాన దైవం గురువాయూరప్పన్ అంటే శ్రీ  కృష్ణుడు  బాల గోపాలుడి రూపంలో పూజలను అందుకుంటాడు. ఈ ప్రదేశం శ్రీకృష్ణుడు, విష్ణువు నివాసంగా పరిగణించబడుతుంది. అంతేకాకుండా దీనిని దక్షిణ వైకుంఠం,  ద్వారక అని కూడా పిలుస్తారు.

గురువాయూరు దేవాలయం: కేరళలోని ప్రసిద్ధ హిందూ దేవాలయం గురువాయూరు దేవాలయం. ఇది  హిందూ మత  విశ్వాసానికి కేంద్ర బిందువు. ఈ ఆలయం ఐదు వేల సంవత్సరాల నాటిది. ఇక్కడ హిందువులకు మాత్రమే ప్రవేశం ఉంది. ఇతర మతాల వారు ఈ ఆలయంలోకి ప్రవేశించలేరు. ఈ ఆలయ ప్రధాన దైవం గురువాయూరప్పన్ అంటే శ్రీ  కృష్ణుడు  బాల గోపాలుడి రూపంలో పూజలను అందుకుంటాడు. ఈ ప్రదేశం శ్రీకృష్ణుడు, విష్ణువు నివాసంగా పరిగణించబడుతుంది. అంతేకాకుండా దీనిని దక్షిణ వైకుంఠం,  ద్వారక అని కూడా పిలుస్తారు.

2 / 6
అనంత పద్మనాభస్వామి ఆలయం: విష్ణుమూర్తికి అంకితం చేయబడిన ఈ ఆలయం కేరళలోని తిరువనంతపురంలో ఉంది. కేరళలోని చారిత్రక దేవాలయాలలో ఇది ఒకటి. ఈ ఆలయానికి సంబంధించిన వివరణ హిందూ మత గ్రంథాలు, పురాణాలలో కూడా కనిపిస్తుంది. ఈ ఆలయాన్ని 16వ శతాబ్దంలో ట్రావెన్‌కోర్ రాజులు, చక్రవర్తులు నిర్మించారు. ఈ క్షేత్రానికి భారతదేశం నుంచి మాత్రమే కాదు విదేశాల నుండి లక్షలాది మంది పర్యాటకులు వస్తుంటారు. అయితే హిందువులు కాని వారిని ఆలయంలోకి అనుమతించరు.

అనంత పద్మనాభస్వామి ఆలయం: విష్ణుమూర్తికి అంకితం చేయబడిన ఈ ఆలయం కేరళలోని తిరువనంతపురంలో ఉంది. కేరళలోని చారిత్రక దేవాలయాలలో ఇది ఒకటి. ఈ ఆలయానికి సంబంధించిన వివరణ హిందూ మత గ్రంథాలు, పురాణాలలో కూడా కనిపిస్తుంది. ఈ ఆలయాన్ని 16వ శతాబ్దంలో ట్రావెన్‌కోర్ రాజులు, చక్రవర్తులు నిర్మించారు. ఈ క్షేత్రానికి భారతదేశం నుంచి మాత్రమే కాదు విదేశాల నుండి లక్షలాది మంది పర్యాటకులు వస్తుంటారు. అయితే హిందువులు కాని వారిని ఆలయంలోకి అనుమతించరు.

3 / 6
జగన్నాథ దేవాలయం: ఈ ఆలయం విష్ణువు 8వ అవతారమైన శ్రీ కృష్ణుడికి అంకితం చేయబడింది. జగన్నాథ దేవాలయం బంగాళాఖాతం సమీపంలోని పూరి నగరంలో ఉంది. ఈ ఆలయంలోకి హిందువులు తప్ప ఇతరులెవరికీ ప్రవేశం లేదు. ఆలయ ద్వారం దగ్గర డైరెక్షన్ బోర్డు ఉంటుంది. ఆ బోర్డు మీద ఆర్థడాక్స్ హిందువులకు ఈ ఆలయంలో ప్రవేశించడానికి అనుమతి లేదు. అంతే కాదు హిందువులు కాని వారితో  సంబంధాలు ఉన్న వారిని కూడా ఈ ఆలయాన్ని సందర్శించడానికి అనుమతించరు. 1984లో  భారత మాజీ ప్రధాని ఇందిరా గాంధీని కూడా ఆమె భర్త ఇతర మతానికి చెందినందున ఆలయంలోకి రానివ్వలేదు.

జగన్నాథ దేవాలయం: ఈ ఆలయం విష్ణువు 8వ అవతారమైన శ్రీ కృష్ణుడికి అంకితం చేయబడింది. జగన్నాథ దేవాలయం బంగాళాఖాతం సమీపంలోని పూరి నగరంలో ఉంది. ఈ ఆలయంలోకి హిందువులు తప్ప ఇతరులెవరికీ ప్రవేశం లేదు. ఆలయ ద్వారం దగ్గర డైరెక్షన్ బోర్డు ఉంటుంది. ఆ బోర్డు మీద ఆర్థడాక్స్ హిందువులకు ఈ ఆలయంలో ప్రవేశించడానికి అనుమతి లేదు. అంతే కాదు హిందువులు కాని వారితో  సంబంధాలు ఉన్న వారిని కూడా ఈ ఆలయాన్ని సందర్శించడానికి అనుమతించరు. 1984లో  భారత మాజీ ప్రధాని ఇందిరా గాంధీని కూడా ఆమె భర్త ఇతర మతానికి చెందినందున ఆలయంలోకి రానివ్వలేదు.

4 / 6
లింగరాజ ఆలయం: ఒరిస్సా రాజధాని భువనేశ్వర్‌లో నిర్మించిన లింగరాజు ఆలయం చాలా ప్రసిద్ధి చెందిన అత్యంత పురాతన ఆలయం. ప్రతిరోజూ వేలాది మంది భక్తులు ఆలయాన్ని సందర్శిస్తారు. అయితే ఈ ఆలయంలోపలికి హిందూ మతానికి చెందిన వారు మాత్రమే వెళ్లగలరు. ఈ ఆలయానికి ప్రపంచ వ్యాప్తంగా  ఎంతటి ఖ్యాతి ఉందంటే.. సుదూర పాశ్చాత్య దేశాల నుంచి కూడా భక్తులు దర్శనానికి వచ్చేవారు.. అయితే 2012లో ఒక విదేశీ పర్యాటకుడు ఈ ఆలయంలోకి వచ్చి .. ఆలయ ఆచార వ్యవహారాలకు ఆటంకం కలిగించాడు. ఆలయంలో అపచారం చేశాడు. దీంతో ఆలయ ట్రస్ట్ బోర్డు హిందువులు కాని వారికి గుడిలో  ప్రవేశంపై ఆంక్షలు విధించారు.  

లింగరాజ ఆలయం: ఒరిస్సా రాజధాని భువనేశ్వర్‌లో నిర్మించిన లింగరాజు ఆలయం చాలా ప్రసిద్ధి చెందిన అత్యంత పురాతన ఆలయం. ప్రతిరోజూ వేలాది మంది భక్తులు ఆలయాన్ని సందర్శిస్తారు. అయితే ఈ ఆలయంలోపలికి హిందూ మతానికి చెందిన వారు మాత్రమే వెళ్లగలరు. ఈ ఆలయానికి ప్రపంచ వ్యాప్తంగా  ఎంతటి ఖ్యాతి ఉందంటే.. సుదూర పాశ్చాత్య దేశాల నుంచి కూడా భక్తులు దర్శనానికి వచ్చేవారు.. అయితే 2012లో ఒక విదేశీ పర్యాటకుడు ఈ ఆలయంలోకి వచ్చి .. ఆలయ ఆచార వ్యవహారాలకు ఆటంకం కలిగించాడు. ఆలయంలో అపచారం చేశాడు. దీంతో ఆలయ ట్రస్ట్ బోర్డు హిందువులు కాని వారికి గుడిలో  ప్రవేశంపై ఆంక్షలు విధించారు.  

5 / 6
కపాలీశ్వర ఆలయం: తమిళనాడులోని చెన్నైలో ఉన్న కపాలీశ్వర్ ఆలయం 7వ శతాబ్దంలో ద్రావిడ నాగరికత కాలంలో నిర్మించబడింది. ఈ ఆలయం శివునికి అంకితం చేయబడింది. ఇక్కడ శివయ్య భార్య పార్వతి నెమలి రూపంలో పూజించినట్లు స్థల పురాణం. ఈ ఆలయంలోకి హిందువులు కాకుండా ఇతర మతాల పర్యాటకుల ప్రవేశంపై నిషేధం ఉంది.

కపాలీశ్వర ఆలయం: తమిళనాడులోని చెన్నైలో ఉన్న కపాలీశ్వర్ ఆలయం 7వ శతాబ్దంలో ద్రావిడ నాగరికత కాలంలో నిర్మించబడింది. ఈ ఆలయం శివునికి అంకితం చేయబడింది. ఇక్కడ శివయ్య భార్య పార్వతి నెమలి రూపంలో పూజించినట్లు స్థల పురాణం. ఈ ఆలయంలోకి హిందువులు కాకుండా ఇతర మతాల పర్యాటకుల ప్రవేశంపై నిషేధం ఉంది.

6 / 6
Follow us
Latest Articles
అదును చూసి పులిపై దాడి చేసిన ఎలుగుబంటి..! ట్విస్ట్ ఏంటంటే..
అదును చూసి పులిపై దాడి చేసిన ఎలుగుబంటి..! ట్విస్ట్ ఏంటంటే..
సీఎం జగన్ లండన్ టూర్ అనుమతిపై ఉత్కంఠ.. కోర్టు తీర్పు ఎప్పుడంటే..
సీఎం జగన్ లండన్ టూర్ అనుమతిపై ఉత్కంఠ.. కోర్టు తీర్పు ఎప్పుడంటే..
కర్మలను బట్టే శిక్షలు.. ఏ తప్పుకు ఎటువంటి శిక్ష విధిస్తారో తెలుసా
కర్మలను బట్టే శిక్షలు.. ఏ తప్పుకు ఎటువంటి శిక్ష విధిస్తారో తెలుసా
కాలిఫోర్నియా రోడ్లపై పరుగులు పెడుతున్న ఇండియన్‌ ఆటో..!వీడియోవైరల్
కాలిఫోర్నియా రోడ్లపై పరుగులు పెడుతున్న ఇండియన్‌ ఆటో..!వీడియోవైరల్
పెళ్లైన 4 రోజులకే పుట్టింటికొచ్చిన నవవధువు.. అసలు విషయం తెలిస్తే.
పెళ్లైన 4 రోజులకే పుట్టింటికొచ్చిన నవవధువు.. అసలు విషయం తెలిస్తే.
తనపై యుద్ధానికి వచ్చిన పాండవులను శపించిన శివుడు.. కలియుగంలో జన్మ
తనపై యుద్ధానికి వచ్చిన పాండవులను శపించిన శివుడు.. కలియుగంలో జన్మ
గుప్పెడంత మ‌న‌సు నటి అసభ్యకర వీడియోలు వైరల్..
గుప్పెడంత మ‌న‌సు నటి అసభ్యకర వీడియోలు వైరల్..
తమిళిసైపై ఈసీకి ఫిర్యాదు.. కోడ్ ఉల్లంఘించారంటున్న బీఆర్ఎస్..
తమిళిసైపై ఈసీకి ఫిర్యాదు.. కోడ్ ఉల్లంఘించారంటున్న బీఆర్ఎస్..
ఇంట్లోంచి వెళ్లిపోతానన్న కావ్య.. నిజం చెప్పబోయిన సుభాష్..
ఇంట్లోంచి వెళ్లిపోతానన్న కావ్య.. నిజం చెప్పబోయిన సుభాష్..
TCS కంపెనీ CEO జీతం ఎంతో తెలుసా? ఆయన కంటే COO జీతమే ఎక్కువ..!
TCS కంపెనీ CEO జీతం ఎంతో తెలుసా? ఆయన కంటే COO జీతమే ఎక్కువ..!