India Famous Temples: ప్రసిద్ధ మహిమానిత్వ క్షేత్రాలు.. ఈ ఆలయాల్లో కేవలం హిందువులకు మాత్రమే ప్రవేశం..
భారతదేశం ఆధ్యాత్మికతకు నెలవు. అనేక ఆలయాలు రహస్యాలతో నిండిఉంటాయి. వాటిల్లోని మిస్టరీని నేటికీ ఛేదించలేకపోయారు. అత్యంత పురాతనమైన ప్రసిద్ధి చెందిన ఆలయాలు భక్తి మార్గానికి నెలవు. అయితే కొన్ని హిందువుల ఆలయాల్లో నియమాలు, నిబంధనలు చాలా కఠినంగా ఉంటాయి. కొన్ని దేవాలయాల్లో అడుగు పెట్టెలంటే ధరించే దుస్తుల విషయంలో కూడా కొన్ని నియమాలున్నాయి. సాంప్రదాయ దుస్తులను మాత్రమే ధరించి కొన్ని ఆలయాల్లో దైవాన్ని దర్శనం చేసుకోవాలి. లేదంటే ఆ ఆలయంలో అడుగు పెట్టడం, పూజలు చేయడం నిషేధించబడింది. అదే విధంగా దేశంలో కొన్ని ఆలయ ప్రాంగణంలోకి హిందువులకు మాత్రమే ప్రవేశం ఉంటుంది. ఈ దేవాలయాల్లోకి హిందువులు కాని వారికి లేదా ఇతర మతాల వారికి ప్రవేశం లేదు. హిందువులు కాని వారు ఈ క్షేత్రాల్లోని ఆలయాల్లో అడుగు పెట్టడం నిషేధం.. ఆ ఆలయాల గురించి తెలుసుకుందాం.
Most Read Stories