Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Srisailam Temple: మల్లన్న హుండీ లెక్కింపు.. 28 రోజుల్లో రూ.3.44 కోట్ల ఆదాయం..

ఆలయంలోని అక్కమహాదేవి అలంకార మండపంలో హుండీ లెక్కింపు నిర్వహించగా ఈ లెక్కింపు ద్వారా శ్రీశైల మల్లన్న దేవస్థానానికి రూ. 3,43 ,68, 091 నగదు రాబడిగా లభించినట్లు ఆలయ ఈవో లవన్న చెప్పారు. ఈ ఆదాయం గత 28 రోజులలో మల్లన్న స్వామి బ్రమరాంబ అమ్మవార్లకు భక్తులు నగదు రూపంలో లభించినట్లు పేర్కొన్నారు. 

J Y Nagi Reddy

| Edited By: Surya Kala

Updated on: Aug 12, 2023 | 8:47 AM

Srisailam Temple: మల్లన్న హుండీ లెక్కింపు.. 28 రోజుల్లో రూ.3.44 కోట్ల ఆదాయం..

1 / 5
ఆలయంలోని అక్కమహాదేవి అలంకార మండపంలో హుండీ లెక్కింపు నిర్వహించగా ఈ లెక్కింపు ద్వారా శ్రీశైల మల్లన్న దేవస్థానానికి రూ. 3,43 ,68, 091 నగదు రాబడిగా లభించినట్లు ఆలయ ఈవో లవన్న చెప్పారు

ఆలయంలోని అక్కమహాదేవి అలంకార మండపంలో హుండీ లెక్కింపు నిర్వహించగా ఈ లెక్కింపు ద్వారా శ్రీశైల మల్లన్న దేవస్థానానికి రూ. 3,43 ,68, 091 నగదు రాబడిగా లభించినట్లు ఆలయ ఈవో లవన్న చెప్పారు

2 / 5
 ఈ ఆదాయం గత 28 రోజులలో మల్లన్న స్వామి బ్రమరాంబ అమ్మవార్లకు భక్తులు నగదు రూపంలో లభించినట్లు పేర్కొన్నారు.

ఈ ఆదాయం గత 28 రోజులలో మల్లన్న స్వామి బ్రమరాంబ అమ్మవార్లకు భక్తులు నగదు రూపంలో లభించినట్లు పేర్కొన్నారు.

3 / 5
అంతేకాదు నగదుతో పాటుగా 172 గ్రాముల 400 మిల్లీ గ్రాముల బంగారం, 10 కేజీల 350 గ్రాముల వెండి లభించాయి. పైవాటితో పాటు ఈ హుండీ లెక్కింపులో పలు రకాల విదేశీ కరెన్సీ కూడా లెక్కించారు అందులో యుఎస్ఏ డాలర్లు 150, ఆస్ట్రేలియా డాలర్లు 4, మలేషియా రింగిట్స్ 70, కెనడా రింగిట్స్ 80, యూ కే పౌండ్స్  మొదలైన వివిధ విదేశీ కరెన్సీ కూడా ఈ హుండీల లెక్కింపులో లభించాయి.

అంతేకాదు నగదుతో పాటుగా 172 గ్రాముల 400 మిల్లీ గ్రాముల బంగారం, 10 కేజీల 350 గ్రాముల వెండి లభించాయి. పైవాటితో పాటు ఈ హుండీ లెక్కింపులో పలు రకాల విదేశీ కరెన్సీ కూడా లెక్కించారు అందులో యుఎస్ఏ డాలర్లు 150, ఆస్ట్రేలియా డాలర్లు 4, మలేషియా రింగిట్స్ 70, కెనడా రింగిట్స్ 80, యూ కే పౌండ్స్  మొదలైన వివిధ విదేశీ కరెన్సీ కూడా ఈ హుండీల లెక్కింపులో లభించాయి.

4 / 5
హుండీ లెక్కింపును పటిష్టమైన నిఘా నేత్రాల మధ్య ఆలయ సిబ్బంది.. ఈవో లవన్న పర్యవేక్షణలో జరిగింది. నగదు లెక్కింపు కార్యక్రమంలో దేవస్థానంకు చెందిన అన్ని విభాగాల అధికారులు, సిబ్బంది, శివసేవకులు పాల్గొన్నారు.

హుండీ లెక్కింపును పటిష్టమైన నిఘా నేత్రాల మధ్య ఆలయ సిబ్బంది.. ఈవో లవన్న పర్యవేక్షణలో జరిగింది. నగదు లెక్కింపు కార్యక్రమంలో దేవస్థానంకు చెందిన అన్ని విభాగాల అధికారులు, సిబ్బంది, శివసేవకులు పాల్గొన్నారు.

5 / 5
Follow us