Srisailam Temple: మల్లన్న హుండీ లెక్కింపు.. 28 రోజుల్లో రూ.3.44 కోట్ల ఆదాయం..

ఆలయంలోని అక్కమహాదేవి అలంకార మండపంలో హుండీ లెక్కింపు నిర్వహించగా ఈ లెక్కింపు ద్వారా శ్రీశైల మల్లన్న దేవస్థానానికి రూ. 3,43 ,68, 091 నగదు రాబడిగా లభించినట్లు ఆలయ ఈవో లవన్న చెప్పారు. ఈ ఆదాయం గత 28 రోజులలో మల్లన్న స్వామి బ్రమరాంబ అమ్మవార్లకు భక్తులు నగదు రూపంలో లభించినట్లు పేర్కొన్నారు. 

| Edited By: Surya Kala

Updated on: Aug 12, 2023 | 8:47 AM

Srisailam Temple: మల్లన్న హుండీ లెక్కింపు.. 28 రోజుల్లో రూ.3.44 కోట్ల ఆదాయం..

1 / 5
ఆలయంలోని అక్కమహాదేవి అలంకార మండపంలో హుండీ లెక్కింపు నిర్వహించగా ఈ లెక్కింపు ద్వారా శ్రీశైల మల్లన్న దేవస్థానానికి రూ. 3,43 ,68, 091 నగదు రాబడిగా లభించినట్లు ఆలయ ఈవో లవన్న చెప్పారు

ఆలయంలోని అక్కమహాదేవి అలంకార మండపంలో హుండీ లెక్కింపు నిర్వహించగా ఈ లెక్కింపు ద్వారా శ్రీశైల మల్లన్న దేవస్థానానికి రూ. 3,43 ,68, 091 నగదు రాబడిగా లభించినట్లు ఆలయ ఈవో లవన్న చెప్పారు

2 / 5
 ఈ ఆదాయం గత 28 రోజులలో మల్లన్న స్వామి బ్రమరాంబ అమ్మవార్లకు భక్తులు నగదు రూపంలో లభించినట్లు పేర్కొన్నారు.

ఈ ఆదాయం గత 28 రోజులలో మల్లన్న స్వామి బ్రమరాంబ అమ్మవార్లకు భక్తులు నగదు రూపంలో లభించినట్లు పేర్కొన్నారు.

3 / 5
అంతేకాదు నగదుతో పాటుగా 172 గ్రాముల 400 మిల్లీ గ్రాముల బంగారం, 10 కేజీల 350 గ్రాముల వెండి లభించాయి. పైవాటితో పాటు ఈ హుండీ లెక్కింపులో పలు రకాల విదేశీ కరెన్సీ కూడా లెక్కించారు అందులో యుఎస్ఏ డాలర్లు 150, ఆస్ట్రేలియా డాలర్లు 4, మలేషియా రింగిట్స్ 70, కెనడా రింగిట్స్ 80, యూ కే పౌండ్స్  మొదలైన వివిధ విదేశీ కరెన్సీ కూడా ఈ హుండీల లెక్కింపులో లభించాయి.

అంతేకాదు నగదుతో పాటుగా 172 గ్రాముల 400 మిల్లీ గ్రాముల బంగారం, 10 కేజీల 350 గ్రాముల వెండి లభించాయి. పైవాటితో పాటు ఈ హుండీ లెక్కింపులో పలు రకాల విదేశీ కరెన్సీ కూడా లెక్కించారు అందులో యుఎస్ఏ డాలర్లు 150, ఆస్ట్రేలియా డాలర్లు 4, మలేషియా రింగిట్స్ 70, కెనడా రింగిట్స్ 80, యూ కే పౌండ్స్  మొదలైన వివిధ విదేశీ కరెన్సీ కూడా ఈ హుండీల లెక్కింపులో లభించాయి.

4 / 5
హుండీ లెక్కింపును పటిష్టమైన నిఘా నేత్రాల మధ్య ఆలయ సిబ్బంది.. ఈవో లవన్న పర్యవేక్షణలో జరిగింది. నగదు లెక్కింపు కార్యక్రమంలో దేవస్థానంకు చెందిన అన్ని విభాగాల అధికారులు, సిబ్బంది, శివసేవకులు పాల్గొన్నారు.

హుండీ లెక్కింపును పటిష్టమైన నిఘా నేత్రాల మధ్య ఆలయ సిబ్బంది.. ఈవో లవన్న పర్యవేక్షణలో జరిగింది. నగదు లెక్కింపు కార్యక్రమంలో దేవస్థానంకు చెందిన అన్ని విభాగాల అధికారులు, సిబ్బంది, శివసేవకులు పాల్గొన్నారు.

5 / 5
Follow us
కోట్లు వస్తాయని ఆశపడి కంగుతిన్న ఇన్సురెన్స్ ఏజెంట్.. ఏమైందంటే..
కోట్లు వస్తాయని ఆశపడి కంగుతిన్న ఇన్సురెన్స్ ఏజెంట్.. ఏమైందంటే..
ఏపీలో ఎడతెరపిలేని వర్షాలు.. అధికారులకు చంద్రబాబు కీలక ఆదేశాలు
ఏపీలో ఎడతెరపిలేని వర్షాలు.. అధికారులకు చంద్రబాబు కీలక ఆదేశాలు
శ్రీశైలం క్షేత్రంలో అంకాళమ్మ అమ్మవారికి ఘనంగా బోనం సమర్పణ
శ్రీశైలం క్షేత్రంలో అంకాళమ్మ అమ్మవారికి ఘనంగా బోనం సమర్పణ
తొలి మ్యాచ్‌లో సత్తా చాటిన భారత మహిళలు.. చిత్తుగా ఓడిన పాక్..
తొలి మ్యాచ్‌లో సత్తా చాటిన భారత మహిళలు.. చిత్తుగా ఓడిన పాక్..
బ్లడ్‌ షుగర్‌ని కంట్రోల్‌ చేసే మొక్కలు ఇవి..! క్రమం తప్పకుండా ..
బ్లడ్‌ షుగర్‌ని కంట్రోల్‌ చేసే మొక్కలు ఇవి..! క్రమం తప్పకుండా ..
ఒంటరైన నరేష్.. వెక్కి వెక్కి ఏడుస్తూ వాళ్లకు రిక్వెస్ట్..
ఒంటరైన నరేష్.. వెక్కి వెక్కి ఏడుస్తూ వాళ్లకు రిక్వెస్ట్..
వాటర్ హీటర్‌ వాడుతున్నారా.. ఈ జాగ్రత్తలు పాటిస్తున్నారా, లేదా.?
వాటర్ హీటర్‌ వాడుతున్నారా.. ఈ జాగ్రత్తలు పాటిస్తున్నారా, లేదా.?
పుష్ప 2 రూమర్స్ పై స్పందించిన నిర్మాత బన్నీ వాసు..
పుష్ప 2 రూమర్స్ పై స్పందించిన నిర్మాత బన్నీ వాసు..
హానర్‌ నుంచి ప్రీమియం స్మార్ట్‌ఫోన్‌.. కళ్లు చెదిరే ఫీచర్స్‌..
హానర్‌ నుంచి ప్రీమియం స్మార్ట్‌ఫోన్‌.. కళ్లు చెదిరే ఫీచర్స్‌..
బెంబేలెత్తిస్తున్న వరుస రైలు ప్రమాదాలు..పట్టాలు తప్పిన మరో ట్రైన్
బెంబేలెత్తిస్తున్న వరుస రైలు ప్రమాదాలు..పట్టాలు తప్పిన మరో ట్రైన్