janmashtami: పూజలు చేయడం లేదని అలిగి వెళ్ళిపోయిన కన్నయ్య.. ఈ మహిమత్వ ఆలయం ఎక్కడ ఉందంటే..

ఆ ఆలయంలో పూజలకు నోచుకోకపోవడంతో ఆ గ్రామం నుండి కృష్ణుడు అలిగి వెళ్లిపోయాడట.. వెళ్తూ వెళ్తూ ఆలయ గుడి ముఖ ద్వారాన్ని కాలితో తన్ని వెళ్లాడట... కృష్ణుడు వెళ్లిపోయిన నాటినుంచి గ్రామంలో కరువు కాటకాలు తాండవించడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారట.. ఇంతకీ ఆ కృష్ణుడు అలిగిపోయిన కథ ఏమిటి..? ఆ గ్రామస్తులు పడ్డ కష్టం ఏంటి..? తర్వాత ఆ గ్రామస్తులు ఏమి చేశారు..? ఆ కృష్ణుడిని ఎలా ప్రసన్నం చేసుకున్నారు..? ఆ వివరాలను ఈ రోజు తెలుసుకుందాం..

| Edited By: Surya Kala

Updated on: Aug 26, 2024 | 3:55 PM

ప్రకాశం జిల్లా కొమరోలు మండలం గోపాలుని పల్లి గ్రామంలోని శ్రీ వేణుగోపాల స్వామి ఆలయ చరిత్ర గురించి తెలుసుకుంటే ఎవరైనా సరే ఆశ్చర్యపోక తప్పదు. ఇక్కడికొచ్చే భక్తులు తమ కోరికలు సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్ముడైన వేణుగోపాలస్వామి నెరవేరుస్తాడని విశ్వసిస్తారు. కానీ కొన్ని సంవత్సరాలు వెనక్కు వెళ్తే... ఈ ఆలయం నుంచి కృష్ణుడు అలిగి వెళ్లిపోయాడని గ్రామస్తులు కథలు కథలుగా చెబుతుంటారు.

ప్రకాశం జిల్లా కొమరోలు మండలం గోపాలుని పల్లి గ్రామంలోని శ్రీ వేణుగోపాల స్వామి ఆలయ చరిత్ర గురించి తెలుసుకుంటే ఎవరైనా సరే ఆశ్చర్యపోక తప్పదు. ఇక్కడికొచ్చే భక్తులు తమ కోరికలు సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్ముడైన వేణుగోపాలస్వామి నెరవేరుస్తాడని విశ్వసిస్తారు. కానీ కొన్ని సంవత్సరాలు వెనక్కు వెళ్తే... ఈ ఆలయం నుంచి కృష్ణుడు అలిగి వెళ్లిపోయాడని గ్రామస్తులు కథలు కథలుగా చెబుతుంటారు.

1 / 5

వేణుగోపాల స్వామికి సరైన పూజలు జరగకపోవడం వల్ల స్వామి అలిగి ఆలయం నుంచి గ్రామం నుంచి వెళ్లిపోయినట్లుగా గ్రామస్తులు నేటికీ  చెప్పుకుంటారు. అంతేకాదు గ్రామస్తులలోని ఒకరికి స్వప్నంలో కనిపించి తాను ఆలయం నుంచి వెళ్ళిపోతున్నానని కావాలంటే రుజువుగా ఆలయ ముఖద్వారం తాను తన్నడంతో గుమ్మం బీటలు వారినట్లుగా ఉంటుందని శ్రీకృష్ణుడు స్వప్నంలో చెప్పాడట.

వేణుగోపాల స్వామికి సరైన పూజలు జరగకపోవడం వల్ల స్వామి అలిగి ఆలయం నుంచి గ్రామం నుంచి వెళ్లిపోయినట్లుగా గ్రామస్తులు నేటికీ చెప్పుకుంటారు. అంతేకాదు గ్రామస్తులలోని ఒకరికి స్వప్నంలో కనిపించి తాను ఆలయం నుంచి వెళ్ళిపోతున్నానని కావాలంటే రుజువుగా ఆలయ ముఖద్వారం తాను తన్నడంతో గుమ్మం బీటలు వారినట్లుగా ఉంటుందని శ్రీకృష్ణుడు స్వప్నంలో చెప్పాడట.

2 / 5
కృష్ణుడు వెళ్లిపోయినప్పటి నుంచి ఆ గ్రామంలో కరువు కాటకాలు తాండవించాయి. సరైన వర్షాలు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఆలయం పరిసర ప్రాంతాలకు చీకటి పడితే చాలు అటువైపు వెళ్లాలంటే ప్రజలు చాలా భయాందోళనలు చెందేవాళ్లు... ఇక్కడ ఆత్మలు ఆ సమయంలో తిరిగేవని నమ్మేవాళ్ళట. దీంతో గ్రామస్తులు అందరూ కలిసి గ్రామంలోని శ్రీ వేణుగోపాల స్వామి ఆలయానికి పూర్వ వైభవం తేవాలన్న తలంపుతో మరో మారు అంగరంగ వైభవంగా ఆలయ ప్రాణ ప్రతిష్ట నిర్వహించారు. అంతేకాదు గ్రామంలో పుట్టబోయే బిడ్డలకు కృష్ణుడి పేరు పెట్టుకుంటామని శ్రీకృష్ణుడిని వేడుకున్నారు.

కృష్ణుడు వెళ్లిపోయినప్పటి నుంచి ఆ గ్రామంలో కరువు కాటకాలు తాండవించాయి. సరైన వర్షాలు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఆలయం పరిసర ప్రాంతాలకు చీకటి పడితే చాలు అటువైపు వెళ్లాలంటే ప్రజలు చాలా భయాందోళనలు చెందేవాళ్లు... ఇక్కడ ఆత్మలు ఆ సమయంలో తిరిగేవని నమ్మేవాళ్ళట. దీంతో గ్రామస్తులు అందరూ కలిసి గ్రామంలోని శ్రీ వేణుగోపాల స్వామి ఆలయానికి పూర్వ వైభవం తేవాలన్న తలంపుతో మరో మారు అంగరంగ వైభవంగా ఆలయ ప్రాణ ప్రతిష్ట నిర్వహించారు. అంతేకాదు గ్రామంలో పుట్టబోయే బిడ్డలకు కృష్ణుడి పేరు పెట్టుకుంటామని శ్రీకృష్ణుడిని వేడుకున్నారు.

3 / 5
కృష్ణుని ఆలయానికి తిరిగి ప్రాణప్రతిష్ట చేయడంతో కొద్దిరోజులకు గ్రామంలో వర్షాలు బాగా కురిసి కరువు కాటకాలకు అడ్డుకట్టపడిందని గ్రామస్తులు నమ్ముతున్నారు. ఇక ఈ గ్రామంలో పుట్టబోయే బిడ్డలకు అత్యధికంగా కృష్ణుడికి సంబంధించిన పేర్లు వేణుగోపాల్, కృష్ణ, మాధవ్, గోపాల్, కృష్ణమోహన్ రెడ్డి ఇలా కృష్ణుడికి సంబంధించిన పేర్లను తమ పిల్లలకు పెడుతూ కృష్ణుడిపై ఉన్న భక్తిని ఆ గ్రామ ప్రజలు నేటికీ చాటుకుంటున్నారు.

కృష్ణుని ఆలయానికి తిరిగి ప్రాణప్రతిష్ట చేయడంతో కొద్దిరోజులకు గ్రామంలో వర్షాలు బాగా కురిసి కరువు కాటకాలకు అడ్డుకట్టపడిందని గ్రామస్తులు నమ్ముతున్నారు. ఇక ఈ గ్రామంలో పుట్టబోయే బిడ్డలకు అత్యధికంగా కృష్ణుడికి సంబంధించిన పేర్లు వేణుగోపాల్, కృష్ణ, మాధవ్, గోపాల్, కృష్ణమోహన్ రెడ్డి ఇలా కృష్ణుడికి సంబంధించిన పేర్లను తమ పిల్లలకు పెడుతూ కృష్ణుడిపై ఉన్న భక్తిని ఆ గ్రామ ప్రజలు నేటికీ చాటుకుంటున్నారు.

4 / 5
ఈ ఆలయం 500 సంవత్సరాల క్రితం పూర్తిగా రాయితోనే జనమేజయ మహారాజు నిర్మించారట. గుడి గోపురం, గుడి ద్వారం రాయితో నిర్మించారట... తిరిగి ఆలయానికి ప్రాణ ప్రతిష్ట చేసిన అనంతరం సుదూర ప్రాంతాల నుంచి కూడా తమ మొక్కులు చెల్లించుకునేందుకు భక్తులు ఈ ఆలయానికి తరలివస్తున్నారు. ఇక్కడ వేణుగోపాల స్వామిని పూజించి కోరికలు కోరితే తమ కోరికలు తప్పనిసరిగా నెరవేరుతాయి అని గ్రామస్తులు ప్రగాఢంగా నమ్ముతారు. గ్రామంలో ఉన్న శ్రీ వేణుగోపాలస్వామి ఆలయం ఎంతో ప్రత్యేకమైనది కావడంతో ఈ గ్రామానికి గోపాలునిపల్లి అని గ్రామస్తులు పూర్వం నామకరణం చేశారని చెబుతున్నారు.

ఈ ఆలయం 500 సంవత్సరాల క్రితం పూర్తిగా రాయితోనే జనమేజయ మహారాజు నిర్మించారట. గుడి గోపురం, గుడి ద్వారం రాయితో నిర్మించారట... తిరిగి ఆలయానికి ప్రాణ ప్రతిష్ట చేసిన అనంతరం సుదూర ప్రాంతాల నుంచి కూడా తమ మొక్కులు చెల్లించుకునేందుకు భక్తులు ఈ ఆలయానికి తరలివస్తున్నారు. ఇక్కడ వేణుగోపాల స్వామిని పూజించి కోరికలు కోరితే తమ కోరికలు తప్పనిసరిగా నెరవేరుతాయి అని గ్రామస్తులు ప్రగాఢంగా నమ్ముతారు. గ్రామంలో ఉన్న శ్రీ వేణుగోపాలస్వామి ఆలయం ఎంతో ప్రత్యేకమైనది కావడంతో ఈ గ్రామానికి గోపాలునిపల్లి అని గ్రామస్తులు పూర్వం నామకరణం చేశారని చెబుతున్నారు.

5 / 5
Follow us
అలిగి వెళ్ళిపోయిన కృష్ణుడు గ్రామస్తులను మళ్ళీ ఎలా అనుగ్రహించాడంటే
అలిగి వెళ్ళిపోయిన కృష్ణుడు గ్రామస్తులను మళ్ళీ ఎలా అనుగ్రహించాడంటే
సీనియర్‌తో జూనియర్ డ్యాన్స్.. కట్‌చేస్తే పడి పడి నవ్విన స్టూడెంట్
సీనియర్‌తో జూనియర్ డ్యాన్స్.. కట్‌చేస్తే పడి పడి నవ్విన స్టూడెంట్
అయ్యయ్యో.. మంచు లక్ష్మీ ఇలా అయ్యిందేంటీ..
అయ్యయ్యో.. మంచు లక్ష్మీ ఇలా అయ్యిందేంటీ..
ఆ సక్సెస్ ఫార్ములాను మళ్లీ రిపీట్ చేస్తున్న తలైవా..
ఆ సక్సెస్ ఫార్ములాను మళ్లీ రిపీట్ చేస్తున్న తలైవా..
అర్ధరాత్రి కారులో వస్తారు.. సైలెంట్‌గా పనికానిస్తారు.. చివరకు
అర్ధరాత్రి కారులో వస్తారు.. సైలెంట్‌గా పనికానిస్తారు.. చివరకు
అమెరికాలో సూర్యాపేట జిల్లా వాసి మృతి.. ఏం జరిగిందంటే
అమెరికాలో సూర్యాపేట జిల్లా వాసి మృతి.. ఏం జరిగిందంటే
తండ్రి పాడె మోసి అంత్యక్రియలు చేసిన జబర్దస్త్ తన్మయి.. వీడియో
తండ్రి పాడె మోసి అంత్యక్రియలు చేసిన జబర్దస్త్ తన్మయి.. వీడియో
బలూచిస్తాన్‌లో దారుణ ఘటన.. 23 మందిని కాల్చి చంపిన ఉగ్రవాదులు
బలూచిస్తాన్‌లో దారుణ ఘటన.. 23 మందిని కాల్చి చంపిన ఉగ్రవాదులు
పట్టాలు దాటుతుండగా కదిలిన రైలు.. ఆ తర్వాత జరిగిందిదే.. వీడియో
పట్టాలు దాటుతుండగా కదిలిన రైలు.. ఆ తర్వాత జరిగిందిదే.. వీడియో
శంకర్‌ను ఇన్‌స్పిరేషన్‌గా వెట్రి.. టెన్షన్‎లో మక్కల్‌ ఫ్యాన్స్‌..
శంకర్‌ను ఇన్‌స్పిరేషన్‌గా వెట్రి.. టెన్షన్‎లో మక్కల్‌ ఫ్యాన్స్‌..
శ్రీవారి సన్నిధిలో బంగారు భక్తులు. ఒంటినిండా కేజీల కొద్దీ ఆభరణాలు
శ్రీవారి సన్నిధిలో బంగారు భక్తులు. ఒంటినిండా కేజీల కొద్దీ ఆభరణాలు
భలే భలేగా.. పెన్సిల్ మొనపై బాలగోపాలుడు.. చూస్తే అవాక్!
భలే భలేగా.. పెన్సిల్ మొనపై బాలగోపాలుడు.. చూస్తే అవాక్!
మధ్యప్రదేశ్‌లో విషాదం.! ఆవును కాపాడబోయి ముగ్గురు మృతి..
మధ్యప్రదేశ్‌లో విషాదం.! ఆవును కాపాడబోయి ముగ్గురు మృతి..
యుగాలు మారినా.. తరాలు మారినా.. కృష్ణతత్వమే ఇంకా దారి చూపుతోందా.!
యుగాలు మారినా.. తరాలు మారినా.. కృష్ణతత్వమే ఇంకా దారి చూపుతోందా.!
హైదరాబాద్‌లో వింతఘటన.! ఆశ్చర్యపోతున్న జనం.. నెట్టింట వైరల్‌.
హైదరాబాద్‌లో వింతఘటన.! ఆశ్చర్యపోతున్న జనం.. నెట్టింట వైరల్‌.
ప్రపంచంలోనే అతి పెద్ద వజ్రం దొరికింది.! భారీ వజ్రాన్ని 9 భాగాలు..
ప్రపంచంలోనే అతి పెద్ద వజ్రం దొరికింది.! భారీ వజ్రాన్ని 9 భాగాలు..
ఏది నిజం.? ఏది అబద్ధం.? సునీతా-విల్ మోర్ ప్రాణాలతో తిరిగొస్తారా.?
ఏది నిజం.? ఏది అబద్ధం.? సునీతా-విల్ మోర్ ప్రాణాలతో తిరిగొస్తారా.?
తిరుమల కొండపై నీటి కష్టాలు! ఈ ఎఫెక్ట్ బ్రహ్మోత్సవాలు మీద పడనుందా?
తిరుమల కొండపై నీటి కష్టాలు! ఈ ఎఫెక్ట్ బ్రహ్మోత్సవాలు మీద పడనుందా?
కాళేశ్వరంప్రాజెక్టుకు భారీగావరద ఉధృతి..లక్ష్మీ బ్యారేజ్ పరిస్థితి
కాళేశ్వరంప్రాజెక్టుకు భారీగావరద ఉధృతి..లక్ష్మీ బ్యారేజ్ పరిస్థితి
కోల్ కతా డాక్టర్ హత్యాచారం కేసులో DNA రిపోర్టే కీలకం.!
కోల్ కతా డాక్టర్ హత్యాచారం కేసులో DNA రిపోర్టే కీలకం.!