Hide and Seek Temple : భక్తులతో దాగుడుమూతలాడే సంగమేశ్వరుడు .. దాదాపు ఎనిమిది నెలల తర్వాత దర్శనం..
త్రివేణీ సంగమమే అత్యంత ప్రసిద్ధి అంటే.. ఇక సప్తనదులు ఒకే చోట కలిస్తే.. అది అద్భుతమైన ప్రదేశమే.. అలా ప్రపంచంలోనే ఏడు నదులు కలిసే ప్రాంతం ఆంధ్రప్రదేశ్ లో ఉంది. ఈ నదులన్నీ ప్రముఖ శైవ క్షేత్రం శ్రీశైలాన్ని తాకుతూ వెళ్లి..చివరకు సముద్రంలో కలుస్తాయి. అయితే ఇక్కడ ఉన్న ఆలయం ఏడాదిలో నాలుగు నెలలు మాత్రమే భక్తులకు దర్శనమిస్తుంది..

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6
Follow Us
