Tirumala: శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. అన్నప్రసాదంలో రోజూ వడ ప్రసాదం..
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) శ్రీ వేంకటేశ్వర స్వామివారి అన్నప్రసాదంలో మసాలా వడలను చేర్చింది. ఉల్లిపాయలు, వెల్లుల్లి లేకుండా తయారు చేయబడిన ఈ వడలు, తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రంలో భక్తులకు నేటి నుంచి అందించనున్నారు. ట్రయల్ రన్ తర్వాత భక్తుల నుంచి సానుకూల స్పందన లభించడంతో ఈ కొత్త వంటకం ప్రవేశపెట్టబడింది. దీంతో భక్తులకు మరింత రుచికరమైన అన్నప్రసాదాన్ని టీటీడీ అందిస్తుంది.

1 / 8

2 / 8

3 / 8

4 / 8

5 / 8

6 / 8

7 / 8

8 / 8
