Tirumala: తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్న్యూస్.. రేపు ఆర్జిత సేవల బుకింగ్
శ్రీవారి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం(TTD) గుడ్న్యూస్ చెప్పింది. తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయంలో, వచ్చేనెల 1 నుంచి ఆర్జిత సేవలకు భక్తులను టీటీడీ అనుమతించనుంది.
Most Read Stories