CM KCR: సీఎం కేసీఆర్ రాజశ్యామల యాగం.. సెంటిమెంట్ రిపీట్ అవుతుందా..?
BRS చీఫ్, తెలంగాణ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావుకు తొలినాళ్ల నుంచి దైవచింతన ఎక్కువే. అందుకే దేవాలయాలు సందర్శించి.. మొక్కులు చెల్లిస్తూ ఉంటారు. అప్పుడప్పుడూ యాగాలు కూడా నిర్వహిస్తూ ఉంటారు. రాష్ట్రం అభివృద్ధి చెందాని.. ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని.. .. 2015లో చండీయాగం నిర్వహించారు. అనంతరం.. 2018 రెండోసారి ఎలక్షన్స్ను వెళ్లే ముందు కూడా సీఎం కేసీఆర్ తన ఫామ్ హౌస్లో రాజశ్యామల యాగం నిర్వహించారు. ఆ యాగం తర్వాత ఎన్నికలకు వెళ్లిన కేసీఆర్..మళ్లీ అధికార పగ్గాలు చేపట్టారు.

1 / 7

2 / 7

3 / 7

4 / 7

5 / 7

6 / 7

7 / 7
