రాకేష్ రెడ్డి చాపల, టీవీ9 తెలుగులో పొలిటికల్ బ్యూరో చీఫ్ గా పనిచేస్తున్నారు. మొదట సాక్షి మీడియా గ్రూపులో పనిచేసిన రాకేష్… గత 12 ఏళ్లుగా టీవీ9 లో పనిచేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో సీనియర్ పొలిటికల్ జర్నలిస్ట్ గా ఉన్నారు. తెలంగాణ రాజకీయ సామాజిక సమస్యలపై, ప్రభుత్వ కార్యక్రమాలపై కథనాలు అందిస్తారు . దేశంలో వివిధ ప్రాంతాల్లో జరిగిన దుర్ఘటనలు, ఈవెంట్లు, రాజకీయ కార్యక్రమాలు, ఆందోళన కార్యక్రమాలను కవరేజ్ చేసిన అనుభవం ఉంది. 2014 – 15 సంవత్సరాలలో రెండు NT అవార్డులను గెలుచుకున్నారు. రాష్ట్రస్థాయిలోనూ అనేక ఉత్తమ జర్నలిస్ట్ అవార్డులను అందుకున్నారు.
కన్ను పడితే మటాషే.. గూఢచర్యం చేయడంలో ఈ దేశమే టాప్.. ప్రపంచాన్నే శాసిస్తున్న ‘సీక్రెట్ ఏజెన్సీలు’ ఇవే..
ప్రపంచ దేశాల మధ్య జరుగుతున్న అసలు యుద్ధం ఇప్పుడు ఆయుధాలతో కాదు.. సమాచారంతో సాగుతోంది. అమెరికా సీఐఏ, ఇజ్రాయెల్ మొస్సాద్, బ్రిటన్ ఎంఐ6, భారత్కు చెందిన రా వంటి గూఢచారి సంస్థలు ప్రపంచ వ్యాప్తంగా కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఉగ్రవాద నిర్మూలన నుంచి సైబర్ యుద్ధాల వరకు.. ప్రతి విషయంలో ఈ ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు తెరవెనుక కీలక ఆపరేషన్లు నిర్వహిస్తున్నాయి.
- Rakesh Reddy Ch
- Updated on: May 13, 2026
- 6:21 pm
నెట్టింట మహా విప్లవం 10G.. కనురెప్ప పాటులో ఇంటర్నెట్.. ఇక బఫరింగ్ అనే మాటే ఉండదు!
దూసుకురానున్న డిజిటల్ సేవలు. ప్రపంచాన్ని కుదిపేస్తున్న డిజిటల్ యుగంలో ఇంటర్నెట్ వేగం మరో మైలురాయిని చేరుకోబోతోంది. ఇన్నాళ్లూ మనం చూసిన ఇంటర్నెట్ స్పీడ్ ఒక ఎత్తు అయితే, ఇప్పుడు రాబోతున్న నెట్ స్పీడ్ మరో ఎత్తు. నెట్టింట మహా విప్లవం మొదలు కానుంది. ఇకపై బఫరింగ్, వెయిటింగ్ లాంటి సమస్యలు పూర్తిగా గతం కానున్నాయి. కనురెప్ప పాటులో ఇంటర్నెట్ సేవలు వినియోగదారులకు అందుబాటులోకి రానున్నాయి.
- Rakesh Reddy Ch
- Updated on: May 13, 2026
- 2:15 pm
iBOMMA: ఐబొమ్మ మళ్లీ వచ్చేసింది.. సడెన్గా ప్రత్యక్షమైన వెబ్ సైట్!
చాలా కాలంగా నిలిచిపోయిందనుకున్న ఐబొమ్మ వెబ్సైట్ మళ్లీ యాక్టివ్ కావడం సంచలనంగా మారింది. కొత్త సినిమాలు విడుదలైన గంటల్లోనే సైట్లో ప్రత్యక్షమవుతుండటంతో మరోసారి పైరసీ చర్చ మొదలైంది. గతంలో అరెస్టైన ఇమంది రవి ప్రస్తుతం బెయిల్పై ఉండగా.. ఈ వెబ్సైట్ను ఇప్పుడు ఎవరు నిర్వహిస్తున్నారు అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
- Rakesh Reddy Ch
- Updated on: May 13, 2026
- 11:22 am
యూజర్స్లో కొత్త టెన్షన్.. తమ ప్రమేయం లేకుండానే ప్రతి 2 నిమిషాలకు స్క్రీన్ షాట్స్ తీస్తున్న ఫోన్లు..
ఉత్తర కొరియా అంటేనే ఆంక్షల ప్రపంచం. అక్కడ ప్రజల స్వేచ్ఛగా బ్రతకాలంటేనే కష్టం.ఇప్పటికే చెప్పలేనన్ని ఆంక్షలతో సతమతమవుతున్న ప్రజలకు అక్కడి ప్రభుత్వం మరో షాక్ ఇచ్చింది. దేశ ప్రజలు ఏం చేస్తున్నారనే దానిపై నిఘా ఉంచేందుకు సరికొత్త టెక్నాలజీని అందుబాటులోకి తెచ్చింది. అదెంటో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.
- Rakesh Reddy Ch
- Updated on: May 12, 2026
- 11:14 am
మనిషి ప్రాణం ఖరీదు ఎంత..? అమెరికా లెక్కలు తెలిస్తే మీ మైండ్ బ్లాంకే..
ఆధునిక ప్రపంచంలో టెక్నాలజీకి ఇస్తున్న ప్రాధాన్యత ముందు మానవ జీవితం చిన్నబోతోందా? మనిషి సృష్టించిన వస్తువుల ధర కోట్లలో ఉంటే, ఆ మనిషి ప్రాణానికి కట్టిన వెల మాత్రం అత్యల్పంగా కనిపిస్తోంది. ఒక్క ఫార్ములా వన్ కారు విలువే ఒక మనిషి ప్రాణం కన్నా ఎక్కువంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.
- Rakesh Reddy Ch
- Updated on: May 11, 2026
- 12:25 pm
Toll Plaza: వాహనదారులకు గుడ్న్యూస్.. ఇక టోల్ గేట్ వద్ద ఆగే పనిలేదు.. రయ్ అంటూ దూసుకెళ్లడమే!
వాహనదారులకు కేంద్ర ప్రభుత్వం అదిరిపోయే గుడ్న్యూస్ చెప్పింది. ఇకపై టోల్ గేట్ల వద్ద ఆగే పనిలేకుండా వాహనం నెంబర్ ఆధారంగానే టోల్ను కట్చేసుకునే కొత్త విధానాన్ని తీసుకురాబోతుంది. 2027 నాటికి దేశవ్యాప్తంగా అన్ని ఫిజికల్ టోల్ ప్లాజాలను తొలగించి, నూతన శాటిలైట్ ఆధారిత ఆటోమేటిక్ టోలింగ్ వ్యవస్థను అమలు చేయనున్నట్లు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ప్రకటించారు.
- Rakesh Reddy Ch
- Updated on: May 9, 2026
- 6:26 pm
ఎయిర్ లైన్స్ చరిత్రలో వింత ఘటన.. సీటుబెల్ట్ పెట్టుకుని విమానంలో ప్రయాణించిన రోబో..
అమెరికాలోని ఓ విమానాశ్రయంలో తోటి ప్రయాణికులకు ఓ వింత అనుభవం ఎదురైంది. ఓక్లాండ్ నుంచి శాన్ డియాగో వెళ్లాల్సిన సౌత్వెస్ట్ ఎయిర్లైన్స్ విమానంలో ఊహించని ప్రయాణికుడు ప్రత్యక్షమవడంతో అందరూ ఆశ్చర్యపోయారు. తనకంటూ ప్రత్యేకంగా ఓ టికెట్ కొనుగోలు చేసి, దర్జాగా సీట్లో కూర్చున్న ఆ ప్రయాణికుడు మనిషి కాదు.
- Rakesh Reddy Ch
- Updated on: May 9, 2026
- 3:32 pm
ప్లూటో వామన గ్రహమా? అసలు గ్రహమా?.. వివాదంపై నాసా అడ్మినిస్ట్రేటర్ సంచలన వ్యాఖ్యలు!
ఖగోళ శాస్త్ర ప్రపంచంలో గత రెండు దశాబ్దాలుగా నలుగుతున్న ఒకే ఒక్క ప్రశ్న.. "ప్లూటో గ్రహమా? కాదా?". 2006లో అంతర్జాతీయ ఖగోళ సమాఖ్య (IAU) ప్లూటోను గ్రహాల జాబితా నుండి తొలగించినప్పటి నుండి ఈ వివాదం కొనసాగుతూనే ఉంది. అయితే, తాజాగా నాసా అడ్మినిస్ట్రేటర్ జారెడ్ ఐజాక్మాన్ చేసిన వ్యాఖ్యలు ఈ చర్చకు మళ్ళీ ప్రాణం పోశాయి.
- Rakesh Reddy Ch
- Updated on: May 8, 2026
- 7:43 pm
విమాన ప్రయాణికులకు బంపర్ ఆఫర్.. ఈ చిన్న ట్రిక్ తెలిస్తే.. తక్కువ ధరకే బిజినెస్ క్లాస్లో వెల్లొచ్చు..
విమాన ప్రయాణాల్లో బిజినెస్ క్లాస్ అంటే కేవలం సెలబ్రిటీలకో, పారిశ్రామికవేత్తలకో మాత్రమే పరిమితం అనుకుంటే పొరపాటే. ఎందుకంటే ఇప్పుడు సామాన్యులు కూడా భారీ డిస్కౌంట్లతో లగ్జరీ ప్రయాణాన్ని ఎంజాయ్ చేయవచ్చు. అవును మీకు ఈ చిన్న ట్రిక్ తెలిస్తే తక్కువ ధరకే బిజినెస్ క్లాస్లో విదేశీ ట్రిప్కు మీరు వెళ్లొచ్చు. అదెలానో తెలుసుకోవాలంలే ఈ స్టోరీ మొత్తం చదవాల్సిందే.
- Rakesh Reddy Ch
- Updated on: May 8, 2026
- 11:41 am
వచ్చే దశాబ్దంలో కాలగర్భంలో కలిసిపోనున్న వస్తువుల జాబితా.. డిజిటల్ ఎక్స్పీరియన్స్ వైపు అడుగులు!
నిజానికి ఈ మార్పులు భద్రతను, వేగాన్ని, సుస్థిరతను పెంచేందుకు దోహదపడతాయి. అదృశ్య లావాదేవీల నుంచి ఏఐ ఆధారిత ఆటోమేషన్ వరకు, ప్రపంచం అద్భుతమైన మార్పుల వైపు పయనిస్తోంది. ఈ కొత్త పరిణామాలు మన దైనందిన జీవితంలో ఎంతగా కలిసిపోతాయంటే, పాత టెక్నాలజీలు..
- Rakesh Reddy Ch
- Updated on: May 7, 2026
- 6:02 pm
ఒక ఇంటికి ఒకే గ్యాస్ కనెక్షన్.. కేంద్రం కొత్త రూల్.. జూన్ 30 తర్వాత కఠిన చర్యలు!
ఒక ఇంటికి ఒకే గ్యాస్ కనెక్షన్ విధానాన్ని అమల్లోకి తెచ్చింది. దీని ప్రకారం, ఒకే ఇంట్లో రెండు రకాల గ్యాస్ కనెక్షన్లు ఉండటానికి వీల్లేదు. ఒకవేళ మీ ప్రాంతంలో PNG సౌకర్యం అందుబాటులో ఉంటే, మీరు తప్పనిసరిగా LPGని వదులుకోవాల్సి ఉంటుంది. ఇందుకు సంబంధించి కేంద్ర పెట్రోలియం శాఖ ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.
- Rakesh Reddy Ch
- Updated on: May 7, 2026
- 4:57 pm
Kavitha: వచ్చే ఎన్నికల కోసం కవిత సరికొత్త ప్లాన్.. రంగంలోకి ఎన్నికల మాంత్రికుడు..!
ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ (పీకే) ఎమ్మెల్సీ కవితకు వ్యక్తిగత రాజకీయ సలహాదారుగా వ్యవహరించనున్నట్లు సమాచారం.. అక్టోబర్ నుండి తన పని ప్రారంభించి, కవిత స్థాపించిన తెలంగాణ రక్షణ సేన పార్టీకి వ్యూహరచన చేయనున్నారని పొలిటికల్ వర్గాల్లో చర్చ నడుస్తోంది. క్షేత్రస్థాయి, సోషల్ మీడియాలో కవిత బలాన్ని పెంచేందుకు పీకే మార్గదర్శనం చేయనున్నారు. ఈ ఒప్పందం కవిత రాజకీయ భవిష్యత్తుకు కీలకమని పేర్కొంటున్నారు..
- Rakesh Reddy Ch
- Updated on: May 6, 2026
- 3:07 pm