Harish Rao: ఢిల్లీ మీటింగ్ను బహిష్కరించండి.. హరీష్ రావు డిమాండ్
హరీష్ రావు తెలంగాణ నీటి హక్కుల పరిరక్షణకు ఢిల్లీ సమావేశాన్ని బహిష్కరించాలని డిమాండ్ చేశారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం డీపీఆర్లను వెనక్కి తెచ్చుకుందని, నల్లమల సాగర్ అనుమతులపై స్పష్టత లేకుండా సమావేశానికి హాజరవడం తెలంగాణకు ద్రోహం అని ఆయన ఆరోపించారు. కేసీఆర్ నాయకత్వంలో మరో పోరాటానికి సిద్ధంగా ఉన్నామని హెచ్చరించారు.
తెలంగాణ నీటి హక్కుల పరిరక్షణకు గాను ఢిల్లీలో జరగనున్న సమావేశాన్ని బహిష్కరించాలని బీఆర్ఎస్ నాయకుడు హరీష్ రావు డిమాండ్ చేశారు. ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం డీపీఆర్లను వెనక్కి తెచ్చుకుందని, కొత్త ప్రాజెక్టులకు అనుమతులు సాధించలేకపోయిందని ఆయన రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని విమర్శించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం 400 టీఎంసీల నీటి హక్కులను సాధించి పది డీపీఆర్లు పంపగా, ఏడు ప్రాజెక్టులకు అనుమతులు పొందిందని హరీష్ రావు వివరించారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
KCR: సిట్ నోటీసుల వేళ.. పొలం బాట పట్టిన కేసీఆర్
కెప్టెన్ కుర్చీలో అందాల తారలు.. కథలు చెబుతామంటున్న హీరోయిన్లు
Salaar 2: సలార్ సీక్వెల్లో కదలిక.. అంతా శృతి వల్లనే అంటున్న డార్లింగ్ ఫ్యాన్స్
ఇదెక్కడి వాతావరణం.. ఇక్కడేమో ఎండలు.. అక్కడేమో వర్షాలు
రైల్వే ట్రాక్ను కమ్మేసిన పొగ..నిలిచిపోయిన రైలు
ఆ దేశంలో ఆఫీసులు .. స్వర్గానికి స్పాట్లు
వీళ్లు మనుషులేనా.. పెళ్లిలోనే పొట్టు పొట్టు కొట్టుకున్నారు కదా!
గబ్బిలాల్లో కొత్త కరోనావైరస్.. ముప్పు తప్పదా?
ఏలియన్స్ నిజంగా ఉన్నారా? ఆ సీక్రెట్ ఫైల్స్లో ఏముంది?
ఇంటి బయట నిద్రించిన బాలుడు.. కాటేసిన కట్లపాము, రక్తపింజర.. చివరకు

