రేపటి నుంచి చార్ ధామ్ యాత్ర ప్రారంభం.. ఈ యాత్రలో ఏ దేవుళ్లను పూజిస్తారు? ప్రాముఖ్యత ఏమిటంటే
హిందూ మతంలో చార్ ధామ్ యాత్రకు చాలా ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఈ సంవత్సరం 2024లో చార్ ధామ్ యాత్ర రేపటి నుంచి (శుక్రవారం) ప్రారంభం కానుంది. ప్రతి సంవత్సరం లక్షలాది మంది భక్తులు ఈ యాత్రకు వెళ్తారు. హిందువుల పవిత్ర పుణ్యక్షేత్రాలను దర్శించుకుంటారు. మతపరమైన దృక్కోణంలో ఈ ఆధ్యాత్మిక యాత్ర చాలా ప్రత్యేకమైనది. పుణ్యమైనదిగా పరిగణించబడుతుంది.
Most Read Stories