AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: రైతు కంట కన్నీరు.. గాలివానకు నేలకొరిగిన వరిపైరు

రాయల సీమ జిల్లాల్లో చినుకు పడితే ఎగిరి గంతులేసే పరిస్థితి. ఇప్పటికే వర్షాలు లేక తీవ్ర దుర్భిక్షం. ఇలాంటి పరిస్థితుల్లో ఒక్కసారిగా అక్కడక్కడ భారీ వర్షాలు కురిశాయి. ఎందరికో సంతోషం, సంతృప్తి.. కానీ ఆ కొందరికి మాత్రం తీరని నష్టం జరిగింది. ఆరుగాలం పండించిన పంట తీవ్రంగా డ్యామేజ్‌ అయ్యింది. గాలివానకి వరి పంట దెబ్బతిందని రైతులు వాపోతున్నారు. నంద్యాల జిల్లాలో గాలివాన బీభత్సంకు చేతికి అందివచ్చిన పంట నేలకొరగడంతో రైతులకు..

J Y Nagi Reddy
| Edited By: |

Updated on: Nov 09, 2023 | 4:30 PM

Share
రాయల సీమ జిల్లాల్లో చినుకు పడితే ఎగిరి గంతులేసే పరిస్థితి. ఇప్పటికే వర్షాలు లేక తీవ్ర దుర్భిక్షం. ఇలాంటి పరిస్థితుల్లో ఒక్కసారిగా అక్కడక్కడ భారీ వర్షాలు కురిశాయి. ఎందరికో సంతోషం, సంతృప్తి.. కానీ ఆ కొందరికి మాత్రం తీరని నష్టం జరిగింది. ఆరుగాలం పండించిన పంట తీవ్రంగా డ్యామేజ్‌ అయ్యింది. గాలివానకి వరి పంట దెబ్బతిందని రైతులు వాపోతున్నారు.

రాయల సీమ జిల్లాల్లో చినుకు పడితే ఎగిరి గంతులేసే పరిస్థితి. ఇప్పటికే వర్షాలు లేక తీవ్ర దుర్భిక్షం. ఇలాంటి పరిస్థితుల్లో ఒక్కసారిగా అక్కడక్కడ భారీ వర్షాలు కురిశాయి. ఎందరికో సంతోషం, సంతృప్తి.. కానీ ఆ కొందరికి మాత్రం తీరని నష్టం జరిగింది. ఆరుగాలం పండించిన పంట తీవ్రంగా డ్యామేజ్‌ అయ్యింది. గాలివానకి వరి పంట దెబ్బతిందని రైతులు వాపోతున్నారు.

1 / 5
నంద్యాల జిల్లాలో గాలివాన బీభత్సంకు చేతికి అందివచ్చిన పంట నేలకొరగడంతో రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. వారం రోజుల్లో ధ్యానం అమ్ముకునేందుకు సన్నాహాలు చేసుకుంటున్న రైతులకు కన్నీరే మిగిలింది.

నంద్యాల జిల్లాలో గాలివాన బీభత్సంకు చేతికి అందివచ్చిన పంట నేలకొరగడంతో రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. వారం రోజుల్లో ధ్యానం అమ్ముకునేందుకు సన్నాహాలు చేసుకుంటున్న రైతులకు కన్నీరే మిగిలింది.

2 / 5
ఇలా గాలికి నెలకొరిగి, ధ్యానం పొలంలో తడిసి పోవడంతో రైతులు అందోళన చెందుతున్నారు. బండి అత్మకూరు మండలంలో బుధవారం తెల్లవారుజామున గాలి, వాన బీభత్సం సృష్టించింది. మండలంలో ఆకాలంగా వీచిన గాలులు, వానతో అన్నదాతలకు తీవ్ర నష్టం వాటిల్లింది.

ఇలా గాలికి నెలకొరిగి, ధ్యానం పొలంలో తడిసి పోవడంతో రైతులు అందోళన చెందుతున్నారు. బండి అత్మకూరు మండలంలో బుధవారం తెల్లవారుజామున గాలి, వాన బీభత్సం సృష్టించింది. మండలంలో ఆకాలంగా వీచిన గాలులు, వానతో అన్నదాతలకు తీవ్ర నష్టం వాటిల్లింది.

3 / 5
మండలంలోని సింగవరం, బండి అత్మకూరు, పార్నపల్లె, రామాపురం గ్రామాల్లో వందల ఎకరాల్లో వరి పంట నేలకొరిగింది. వారం రోజుల్లో చేతికొచ్చిన పంట నేలకొరగడంతో రైతులు అవేధన వ్యక్తం చేస్తున్నారు.

మండలంలోని సింగవరం, బండి అత్మకూరు, పార్నపల్లె, రామాపురం గ్రామాల్లో వందల ఎకరాల్లో వరి పంట నేలకొరిగింది. వారం రోజుల్లో చేతికొచ్చిన పంట నేలకొరగడంతో రైతులు అవేధన వ్యక్తం చేస్తున్నారు.

4 / 5
ఎకరాకు రూ.30 వేలకు పైగా పెట్టుబడి పెట్టి పంట సాగు చేశామని కన్నీరు మున్నీరుగా రైతులు విలపించారు. ప్రభుత్వం వెంటనే స్పందించి నష్టపరిహారం చెల్లించి అదుకోవాలని రైతులు వేడుకుంటున్నారు.

ఎకరాకు రూ.30 వేలకు పైగా పెట్టుబడి పెట్టి పంట సాగు చేశామని కన్నీరు మున్నీరుగా రైతులు విలపించారు. ప్రభుత్వం వెంటనే స్పందించి నష్టపరిహారం చెల్లించి అదుకోవాలని రైతులు వేడుకుంటున్నారు.

5 / 5
Follow Us
ఈ ఒక్కటి వేసి పెరుగు పులుసు చేయండి.. అబ్బో అద్భుతం.. అమోఘం
ఈ ఒక్కటి వేసి పెరుగు పులుసు చేయండి.. అబ్బో అద్భుతం.. అమోఘం
వానాకాలంలో ఈ ఆకు కూరల జోలికి అస్సలు వెళ్లకండి..
వానాకాలంలో ఈ ఆకు కూరల జోలికి అస్సలు వెళ్లకండి..
స్విగ్గీ, జొమాటోలకు పోటీగా.. ఫ్లిప్‌కార్ట్‌లో ఫుడ్ డెలివరీ..!
స్విగ్గీ, జొమాటోలకు పోటీగా.. ఫ్లిప్‌కార్ట్‌లో ఫుడ్ డెలివరీ..!
ఆరోగ్యానికి మేలు చేసే... టేస్టీ హెల్దీ రాగి వెజిటెబుల్ సూప్!
ఆరోగ్యానికి మేలు చేసే... టేస్టీ హెల్దీ రాగి వెజిటెబుల్ సూప్!
అన్నంలోకి సూపర్ గా ఉండే మీల్ మేకర్ ఫ్రై!
అన్నంలోకి సూపర్ గా ఉండే మీల్ మేకర్ ఫ్రై!
నెలకు రూ.25,000 జీతం ఉంటే.. చివరికి PF ఎంత వస్తుందో తెలిస్తే..
నెలకు రూ.25,000 జీతం ఉంటే.. చివరికి PF ఎంత వస్తుందో తెలిస్తే..
అరటిపండు తింటే కలిగే ఈ 5 ఆరోగ్య ప్రయోజనాల గురించి మీకు తెలుసా..?
అరటిపండు తింటే కలిగే ఈ 5 ఆరోగ్య ప్రయోజనాల గురించి మీకు తెలుసా..?
మందుబాబులపై ఉక్కుపాదం.. హైదరాబాద్‌లో పోలీసుల ప్రత్యేక డ్రైవ్‌లు
మందుబాబులపై ఉక్కుపాదం.. హైదరాబాద్‌లో పోలీసుల ప్రత్యేక డ్రైవ్‌లు
శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌లో తీవ్ర విషాదం.. నీటిలో పడి నలుగురు మృతి
శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌లో తీవ్ర విషాదం.. నీటిలో పడి నలుగురు మృతి
శ్రావణ మాసంలో లక్ష్మీదేవి అనుగ్రహం.. వీరి పంట పండినట్లే
శ్రావణ మాసంలో లక్ష్మీదేవి అనుగ్రహం.. వీరి పంట పండినట్లే