అత్యాధునిక హంగులతో సికింద్రాబాద్ రైల్వేస్టేషన్.. రూ. 719 కోట్లతో ఔరా అనిపించేలా కొత్త రూపు..
దేశంలోని అతి ముఖ్యమైన రైల్వే స్టేష న్లలో రాబోయే 50 ఏళ్లకు సరిపోయేలా సకల సౌకర్యాలు ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కొత్త రూపు సంతరించుకోనుంది. అత్యాధునిక హంగులతో అభివృద్ధి చేయనున్న ఈ రైల్వే స్టేషన్ విమానాశ్రయాన్ని తలపించనుంది.
Most Read Stories