Bengaluru: రూ. 5000 కోట్లతో నిర్మించిన ఎయిర్పోర్ట్ టెర్నినల్ను ప్రారంభించిన ప్రధాని మోదీ.. నిర్మాణశైలి చూస్తే ఫిదా అవ్వాల్సిందే..
ప్రధాని నరేంద్రమోదీ బెంగళూరు పర్యాటన బిజీబిజీగా సాగుతోంది. ఇందులో భాగంగానే కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం (కిఐఏ) టెర్మినల్ 2ను శుక్రవారం ప్రారంభించారు. అత్యాధునిక సాంకేతతో ఈ టెర్మినల్ను నిర్మించారు. హ్యాంగింగ్ ప్లాంట్స్ వంటి వినూత్న డిజైన్లతో ఈ ఎయిర్పోర్ట్ను నిర్మించారు..

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6
