PM Modi: భారత రైల్వే చరిత్రలో సరికొత్త అధ్యాయం.. ఒకేసారి 508 స్టేషన్ల ఆధునీకరణకు ప్రధాని శంకుస్థాపన
భారతీయ రైల్వే ముఖ చిత్రం మార్చేలా కేంద్ర ప్రభుత్వం రైల్వే స్టేషన్ల పునరుద్ధరణ పనులకు శ్రీకారం చుట్టింది. అమృత్ భారత్ స్టేషన్ పథకంలో భాగంగా దేశంలో పలు రైల్వే స్టేషన్ల సుందరీకరణ పనులు చేపట్టనున్నారు. ఇందులో భాగంగానే ప్రధాని నరేంద్ర మోదీ దేశవ్యాప్తంగా 508 రైల్వే స్టేషన్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. ఆగస్టు 6వ తేదీన ప్రధాని వర్చువల్ విధానంలో శంకుస్థాపన చేయనున్నారు. కేంద్ర ప్రభుత్వం ఈ పథకం కోసం ఏకంగా రూ. 24,470 కోట్లు ఖర్చు చేయనుంది. ఏయే రాష్ట్రాల్లో ఈ పనులు చేపట్టనున్నారు.? తెలుగు రాష్ట్రాల్లో ఎన్ని స్టేషన్స్ ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..

1 / 9

2 / 9

3 / 9

4 / 9

5 / 9

6 / 9

7 / 9

8 / 9

9 / 9
