Vande Bharat Express: ఇక నాన్స్టాప్ ప్రయాణమే.. తెలుగు రాష్ట్రాల మధ్య పరుగులు తీయనున్న వందే భారత్.. వారంలో ఎన్ని రోజులంటే..
తెలుగు రాష్ట్రాల ప్రజలకు గుడ్ న్యూస్.. వందే భారత్ ఎక్స్ప్రెస్ ఆదివారం నుంచి అందుబాటులోకి రానుంది. దేశంలోని ఎనిమిదవ వందే భారత్ ఎక్స్ప్రెస్ను ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఆదివారం (జనవరి 15, 2023) ఉదయం 10.30 గంటలకు ప్రారంభించనున్నారు. ఈ రైలును ప్రధాని వర్చువల్గా జెండా ఊపి ప్రారంభించనున్నారు.
Most Read Stories