Swachh Bharat: స్వచ్ఛ భారత్కు పదేళ్లు పూర్తి..ప్రధాని నరేంద్ర మోడీ ప్రశంసలు
నేడు గాంధీ జయంతి. ఈ సందర్భంగా దేశ వ్యాప్తంగా గాంధీజికి ప్రత్యేక నివాళులు అర్పిస్తున్నారు. అక్టోబర్ 2తో స్వచ్ఛ భారత్ అభియాన్కు 10 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా ఢిల్లీ నుంచి కోట్లాది మంది భారతీయులను ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగించారు. మహాత్మా గాంధీ కలలుగన్న పరిశుభ్ర భారతావనిని సాధించడమే లక్ష్యంగా..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
