Oranges-Post Meal: మధ్యాహ్న భోజనం తర్వాత ఆరెంజ్ పండ్లు తింటున్నారా? మీ ఆరోగ్యం డేంజర్లో పడ్లట్లే..
శీతాకాలంలో ఆరెంజ్ పండ్లు అధికంగా లభిస్తాయి. శీతాకాలంలో వీటిని తినడం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అయితే మధ్యాహ్న సమయంలో ఈ పండ్లను తినడం ఆరోగ్యినిక అంతమంచిది కాదంటున్నారు ఆరోగ్య నిపుణులు. ముఖ్యంగా మధ్యాహ్న భోజనం తర్వాత నారింజ లేదా ఇతర సిట్రస్ పండ్లను అస్సలు తినకూడదట. ఎందుకో ఇక్కడ తెలుసుకుందాం.. నిమ్మకాయల నుంచి నారింజ వరకు అన్నీ ఒకే జాతికి చెందిన పండ్లు. వీటిల్లో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది శరీరంలో యాంటీఆక్సిడెంట్గా పనిచేస్తుంది..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
