AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ganesh Chaturthi: రూ.2 కోట్ల నోట్లు, రూ.50 లక్షల నాణేలతో వినాయకుడికి అలంకరణ

58 లక్షల విలువైన 5, 10, 20 నాణేలు, 10, 20, 50, 100, 200, 500, 2000 రూపాయల నోట్లకు పూలమాలలు వేసి ప్రత్యేకంగా వినాయకుడికి అలంకరించారు. అయితే నోట్ల కట్టలతో, నాణేలతో వినాయకుడికి అలంకరిండచంతో ఈ అలంకారాన్ని వీక్షించే భారీ ఎత్తున భక్తులు తరలిస్తున్నారు. అయియితే భక్తులపై సీసీ కెమెరాల నిఘా, బారికేడ్ వేసి అలంకరణ సొమ్ము ముట్టకుండా ఏర్పాట్లు చేశారు.,

Subhash Goud
|

Updated on: Sep 18, 2023 | 6:25 PM

Share
దేశవ్యాప్తంగా గణేష్ చతుర్థి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. వినాయక చవితి వచ్చిందంటే చాలు దేశ వ్యాప్తంగా గల్లీగల్లీలో సందడి వాతావరణం నెలకొంటుంది. చిన్నారుల నుంచి పెద్దల వరకు గణపతి మండపాలను సిద్దం చేసుకుంటారు. వినాయకున్ని ప్రతిష్టించేందుకు సిద్ధమవుతుంటారు.

దేశవ్యాప్తంగా గణేష్ చతుర్థి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. వినాయక చవితి వచ్చిందంటే చాలు దేశ వ్యాప్తంగా గల్లీగల్లీలో సందడి వాతావరణం నెలకొంటుంది. చిన్నారుల నుంచి పెద్దల వరకు గణపతి మండపాలను సిద్దం చేసుకుంటారు. వినాయకున్ని ప్రతిష్టించేందుకు సిద్ధమవుతుంటారు.

1 / 5
నగరంలోని పలు ఆలయాల్లో వినాయకుడికి ప్రత్యేక అలంకరణలు చేసి వినాయకుడికి పూలు, ధనం సమర్పించారు. అయితే వినాయకునికి చాలా మంది నోట్ల కట్టలతో పుష్ప గుచ్చాలతో అలంకరిస్తుంటారు.

నగరంలోని పలు ఆలయాల్లో వినాయకుడికి ప్రత్యేక అలంకరణలు చేసి వినాయకుడికి పూలు, ధనం సమర్పించారు. అయితే వినాయకునికి చాలా మంది నోట్ల కట్టలతో పుష్ప గుచ్చాలతో అలంకరిస్తుంటారు.

2 / 5
బెంగళూరులోని పుట్టెనహళ్లికి చెందిన జె.పి. నగరంలోని సత్యసాయి గణపతి ఆలయాన్ని నోట్లు, నాణేలతో అలంకరించారు. 2 కోట్లకు పైగా రూపాయల నోట్లు, 50 లక్షలు రూపాయల నాణేలతో వినాయకునికి అలంకరించారు.

బెంగళూరులోని పుట్టెనహళ్లికి చెందిన జె.పి. నగరంలోని సత్యసాయి గణపతి ఆలయాన్ని నోట్లు, నాణేలతో అలంకరించారు. 2 కోట్లకు పైగా రూపాయల నోట్లు, 50 లక్షలు రూపాయల నాణేలతో వినాయకునికి అలంకరించారు.

3 / 5
అలాగే 58 లక్షల విలువైన 5, 10, 20 నాణేలు, 10, 20, 50, 100, 200, 500, 2000 రూపాయల నోట్లకు పూలమాలలు వేసి ప్రత్యేకంగా వినాయకుడికి అలంకరించారు. అయితే నోట్ల కట్టలతో, నాణేలతో వినాయకుడికి అలంకరిండచంతో ఈ అలంకారాన్ని వీక్షించే భారీ ఎత్తున భక్తులు తరలిస్తున్నారు. అయియితే భక్తులపై సీసీ కెమెరాల నిఘా, బారికేడ్ వేసి అలంకరణ సొమ్ము ముట్టకుండా ఏర్పాట్లు చేశారు.

అలాగే 58 లక్షల విలువైన 5, 10, 20 నాణేలు, 10, 20, 50, 100, 200, 500, 2000 రూపాయల నోట్లకు పూలమాలలు వేసి ప్రత్యేకంగా వినాయకుడికి అలంకరించారు. అయితే నోట్ల కట్టలతో, నాణేలతో వినాయకుడికి అలంకరిండచంతో ఈ అలంకారాన్ని వీక్షించే భారీ ఎత్తున భక్తులు తరలిస్తున్నారు. అయియితే భక్తులపై సీసీ కెమెరాల నిఘా, బారికేడ్ వేసి అలంకరణ సొమ్ము ముట్టకుండా ఏర్పాట్లు చేశారు.

4 / 5
22 సీసీటీవీల ఏర్పాటు, గన్ మ్యాన్, సెక్యూరిటీ, ట్రస్టు సభ్యులు భక్తులను నిరంతరం తనిఖీ చేస్తున్నారు. చంద్రయాన్ - 3, జై కర్ణాటక, జై జవాన్ జై కిసాన్, మేరా భారత్ మహాన్ థీమ్ స్వీకరించబడింది.ఈ అలంకరణను ఆలయ నిర్వాహక మండలి సభ్యులు, 150 మందికి పైగా చేశారు.

22 సీసీటీవీల ఏర్పాటు, గన్ మ్యాన్, సెక్యూరిటీ, ట్రస్టు సభ్యులు భక్తులను నిరంతరం తనిఖీ చేస్తున్నారు. చంద్రయాన్ - 3, జై కర్ణాటక, జై జవాన్ జై కిసాన్, మేరా భారత్ మహాన్ థీమ్ స్వీకరించబడింది.ఈ అలంకరణను ఆలయ నిర్వాహక మండలి సభ్యులు, 150 మందికి పైగా చేశారు.

5 / 5