CM Jagan: జగన్‌ త్వరగా కోలుకోవాలి.. సీఎంపై రాళ్ల దాడిని ఖండించిన రాజకీయ ప్రముఖులు

విజయవాడ నడిబొడ్డున సీఎం జగన్ పై రాళ్ల దాడి కలకలం రేపుతోంది. శనివారం (ఏప్రిల్ 13) రాత్రి 'మేమంతా సిద్ధం' బస్సు యాత్రలో భాగంగా ఆయనపై రాళ్ల దాడి జరగడం తీవ్ర చర్చనీయాంశమవుతోంది. సాక్షాత్తు ముఖ్యమంత్రిపై జరిగిన ఈ దాడిని తమిళనాడు సీఎం స్టాలిన్, బీఆర్ఎస్ నేత కేటీఆర్ తో సహా పలువురు రాజకీయ ప్రముఖులు ముక్తఖంఠంతో ఖండించారు.

|

Updated on: Apr 13, 2024 | 11:17 PM

విజయవాడ నడిబొడ్డున సీఎం జగన్ పై రాళ్ల దాడి కలకలం రేపుతోంది.  శనివారం (ఏప్రిల్ 13) రాత్రి 'మేమంతా సిద్ధం' బస్సు యాత్రలో భాగంగా ఆయనపై రాళ్ల దాడి జరగడం తీవ్ర చర్చనీయాంశమవుతోంది. సాక్షాత్తు ముఖ్యమంత్రిపై జరిగిన ఈ దాడిని తమిళనాడు సీఎం స్టాలిన్, బీఆర్ఎస్ నేత కేటీఆర్ తో సహా పలువురు రాజకీయ ప్రముఖులు ముక్తఖంఠంతో ఖండించారు.

విజయవాడ నడిబొడ్డున సీఎం జగన్ పై రాళ్ల దాడి కలకలం రేపుతోంది. శనివారం (ఏప్రిల్ 13) రాత్రి 'మేమంతా సిద్ధం' బస్సు యాత్రలో భాగంగా ఆయనపై రాళ్ల దాడి జరగడం తీవ్ర చర్చనీయాంశమవుతోంది. సాక్షాత్తు ముఖ్యమంత్రిపై జరిగిన ఈ దాడిని తమిళనాడు సీఎం స్టాలిన్, బీఆర్ఎస్ నేత కేటీఆర్ తో సహా పలువురు రాజకీయ ప్రముఖులు ముక్తఖంఠంతో ఖండించారు.

1 / 5
CM Ys Jagan

CM Ys Jagan

2 / 5
అలాగే ఎలక్షన్ కమిటీ ఈ ఘటనపై విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. మాజీ మంత్రి హరీశ్ రావు, సీపీఎం ఏపీ కార్యదర్శి శ్రీనివాస్ తదితరులు కూడా జగన్ పై దాడిని ఖండించారు.

అలాగే ఎలక్షన్ కమిటీ ఈ ఘటనపై విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. మాజీ మంత్రి హరీశ్ రావు, సీపీఎం ఏపీ కార్యదర్శి శ్రీనివాస్ తదితరులు కూడా జగన్ పై దాడిని ఖండించారు.

3 / 5
 సీఎం జగన్ త్వరగా కోలుకోవాలని తమిళనాడు సీఎం స్టాలిన్ ఆకాంక్షించారు. రాజకీయ విభేదాలు ఎప్పుడూ హింసాత్మకంగా మారకూడదు. మన ప్రజాస్వామ్యంలో సభ్యత, గౌరవాన్ని పరస్పరం కాపాడుకోవాలి' అని ట్వీట్ చేశారు స్టాలిన్.

సీఎం జగన్ త్వరగా కోలుకోవాలని తమిళనాడు సీఎం స్టాలిన్ ఆకాంక్షించారు. రాజకీయ విభేదాలు ఎప్పుడూ హింసాత్మకంగా మారకూడదు. మన ప్రజాస్వామ్యంలో సభ్యత, గౌరవాన్ని పరస్పరం కాపాడుకోవాలి' అని ట్వీట్ చేశారు స్టాలిన్.

4 / 5
కాగా సీఎం జగన్ పై దాడికి చంద్రబాబు, పవన్ కల్యాణ్ లు  బాధ్యత వహించాలంటున్నారు  వైసీపీ మంత్రులు. వారి ప్రోద్బలంతోనే ఈ దాడి జరిగిందని వారు ఆరోపిస్తున్నారు.

కాగా సీఎం జగన్ పై దాడికి చంద్రబాబు, పవన్ కల్యాణ్ లు బాధ్యత వహించాలంటున్నారు వైసీపీ మంత్రులు. వారి ప్రోద్బలంతోనే ఈ దాడి జరిగిందని వారు ఆరోపిస్తున్నారు.

5 / 5
Follow us
అనుమానాస్పదంగా ఆగిన రెడ్ కలర్ కారు.. డోర్లు ఓపెన్ చేస్తే..
అనుమానాస్పదంగా ఆగిన రెడ్ కలర్ కారు.. డోర్లు ఓపెన్ చేస్తే..
ఈ సినిమాను పైరసీ చెయ్యలేరు .. సవాల్ విసిరిన నరేష్
ఈ సినిమాను పైరసీ చెయ్యలేరు .. సవాల్ విసిరిన నరేష్
ఆ పథకంలో వేలల్లో పెట్టుబడితో కోట్లల్లో రాబడి..కానీ వారికి మాత్రమే
ఆ పథకంలో వేలల్లో పెట్టుబడితో కోట్లల్లో రాబడి..కానీ వారికి మాత్రమే
కేరళకు వెళ్లొద్దు.. విద్యార్థులకు తమిళనాడు ప్రభుత్వం వార్నింగ్.!
కేరళకు వెళ్లొద్దు.. విద్యార్థులకు తమిళనాడు ప్రభుత్వం వార్నింగ్.!
‘చీరమీను’ రుచి అదిరేను.. మీకు తెలుసా ఈ చేపల గురించి
‘చీరమీను’ రుచి అదిరేను.. మీకు తెలుసా ఈ చేపల గురించి
అక్బరుద్దీన్‌కు సీఎం రేవంత్ రెడ్డి బంపర్ ఆఫర్.. వీడియో చూశారా..
అక్బరుద్దీన్‌కు సీఎం రేవంత్ రెడ్డి బంపర్ ఆఫర్.. వీడియో చూశారా..
వానొచ్చింది.. ఊరు మురిసింది..! గాడిదల నోరు తీపి చేస్తూ సంబరాలు..
వానొచ్చింది.. ఊరు మురిసింది..! గాడిదల నోరు తీపి చేస్తూ సంబరాలు..
కీలక గ్రహాలు అనుకూలం.. ఆ రాశుల వారి ఆదాయం దినదినాభివృద్ధి..!
కీలక గ్రహాలు అనుకూలం.. ఆ రాశుల వారి ఆదాయం దినదినాభివృద్ధి..!
18ఏళ్లకే పెళ్లైంది.. 20 ఏళ్లకే తలైంది.. ఇప్పుడు కోట్లల్లో సంపాదన.
18ఏళ్లకే పెళ్లైంది.. 20 ఏళ్లకే తలైంది.. ఇప్పుడు కోట్లల్లో సంపాదన.
మరికొన్ని గంటల్లో భారత్- శ్రీలంక మ్యాచ్.. ఆస్పత్రిలో కీలక ప్లేయర్
మరికొన్ని గంటల్లో భారత్- శ్రీలంక మ్యాచ్.. ఆస్పత్రిలో కీలక ప్లేయర్