ప్రకృతి కరాళ నృత్యం.. గ్రామాలకు గ్రామాలే ధ్వంసం.. నిద్రలోనే ప్రాణాలు పోగొట్టుకున్న వందలాది మంది.. ఫోటోలు చూస్తే కన్నీరు ఆగదు..
ప్రకృతిపై మనిషి పై చేయి సాధించానని సంబరపడినప్పుడల్లా.. నేను అంటే ఇది అంటూ ప్రకృతి విలయ తాండవం చేస్తుంది. భూకంపాలు, సునామీ, వరదలు, వర్షాలు ఇలా రకరకాల కారణాలతో మానవుల జీవితాన్ని అస్తవ్యస్తంగా మారుస్తుంది. కనులు మూసి తెరచేలోగా ప్రకృతి చేసిన విలయ తాండవానికి.. ప్రకృతి రాసే విషాద గీతానికి కొంతమంది వ్యక్తులు సజీవ సాక్ష్యాలుగా నిలిచిపోతాం. తాజాగా కేరళలో వర్షాలు, వరదలు విధ్వసం సృష్టించింది. రాత్రికి రాత్రే గ్రామాలు ధ్వసం అయ్యాయి. ఏమి జరుగుతుందో తెలియకుండానే నిద్రలోనే వందలాది మంది మరణించారు.

1 / 13

2 / 13

3 / 13

4 / 13

5 / 13

6 / 13

7 / 13

8 / 13

9 / 13

10 / 13

11 / 13

12 / 13

13 / 13
