IPL మ్యాచ్కు వెళ్లే ప్రేక్షకులకు బిగ్ అలర్ట్.. గంట ముందే స్టేడియంకు చేరుకోవాలి..
ఈ సీజన్లో ఉప్పల్లో జరుగుతున్న ఆఖరి మ్యాచ్ కావడంతో ప్రత్యక్షంగా చూసేందుకు అభిమానులు ఎగబడుతున్నారు. ఇదే అదనుగా మోసాలకు పాల్పడుతున్న వారిపై పోలీసులు నిఘా పెట్టారు. ఇప్పటికే బ్లాక్ మార్కెట్పై, ఫేక్ యాప్లపై స్పెషల్ ఫోకస్ పెట్టిన పోలీసులు.. బ్లాక్ టికెట్లు అమ్ముతున్న కొందరిని అరెస్ట్ చేశారు. నకిలీ వెబ్సైట్లను, యాప్లను నమ్మి డబ్బులు పోగొట్టుకోవద్దని సూచిస్తున్నారు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
