AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Health Tips: ఖర్జూరం తింటున్నారా? అయితే ఈ విషయాలు తప్పక తెలుసుకోవాల్సిందే..!

ఖర్జూరం పళ్లను తినడం ద్వారా ఆరోగ్యానికి ఎన్నో రకాలుగా ప్రయోజనం ఉంటుంది. సౌదీ అరేబియా, ఇరాక్, ఇరాన్చ మధ్య ఆసియా దేశాల నుండి వచ్చే ఖర్జూరాలతో పాటు.. స్వదేశీ ఖర్జూరాలకు భారతదేశంలో అధిక డిమాండ్ ఉంది

Shiva Prajapati
|

Updated on: May 03, 2022 | 7:01 AM

Share
ఖర్జూరం పళ్లను తినడం ద్వారా ఆరోగ్యానికి ఎన్నో రకాలుగా ప్రయోజనం ఉంటుంది. సౌదీ అరేబియా, ఇరాక్, ఇరాన్చ మధ్య ఆసియా దేశాల నుండి వచ్చే ఖర్జూరాలతో పాటు.. స్వదేశీ ఖర్జూరాలకు భారతదేశంలో అధిక డిమాండ్ ఉంది. ఖర్జూరాలు వందల రకాలు ఉన్నాయి. ఖర్జూరం ప్రయోజనాల నేపథ్యంలో దీనికి ఖరీదు కూడా ఎక్కువే. ప్రస్తుతం మార్కెట్‌లో ఖర్జూరం కిలో రూ.3000 వరకు విక్రయిస్తున్నారు.

ఖర్జూరం పళ్లను తినడం ద్వారా ఆరోగ్యానికి ఎన్నో రకాలుగా ప్రయోజనం ఉంటుంది. సౌదీ అరేబియా, ఇరాక్, ఇరాన్చ మధ్య ఆసియా దేశాల నుండి వచ్చే ఖర్జూరాలతో పాటు.. స్వదేశీ ఖర్జూరాలకు భారతదేశంలో అధిక డిమాండ్ ఉంది. ఖర్జూరాలు వందల రకాలు ఉన్నాయి. ఖర్జూరం ప్రయోజనాల నేపథ్యంలో దీనికి ఖరీదు కూడా ఎక్కువే. ప్రస్తుతం మార్కెట్‌లో ఖర్జూరం కిలో రూ.3000 వరకు విక్రయిస్తున్నారు.

1 / 4
ప్రపంచవ్యాప్తంగా ఖర్జూరాలు అమ్ముడవుతున్నాయి. అనేక దేశాలు ఖర్జూరాలను ఎగుమతి చేయడం ద్వారా భారీ లాభాలను ఆర్జిస్తున్నాయి. నిజానికి ఖర్జూరంలో ఉండే గుణాలు మరే పండులోనూ లేవు.

ప్రపంచవ్యాప్తంగా ఖర్జూరాలు అమ్ముడవుతున్నాయి. అనేక దేశాలు ఖర్జూరాలను ఎగుమతి చేయడం ద్వారా భారీ లాభాలను ఆర్జిస్తున్నాయి. నిజానికి ఖర్జూరంలో ఉండే గుణాలు మరే పండులోనూ లేవు.

2 / 4
రంజాన్ పండుగ పురస్కరించుకుని ఖర్జూరానికి గిరాకీ ఎక్కువైంది. సౌదీ అరేబియా, ఇరాక్, ఇరాన్, మధ్య ఆసియా దేశాల నుండి స్వదేశీ ఖర్జూరాలకు భారతదేశంలో అధిక డిమాండ్ ఉంది. వందల కొద్ది వేరియంట్‌లు ఉన్నాయి.

రంజాన్ పండుగ పురస్కరించుకుని ఖర్జూరానికి గిరాకీ ఎక్కువైంది. సౌదీ అరేబియా, ఇరాక్, ఇరాన్, మధ్య ఆసియా దేశాల నుండి స్వదేశీ ఖర్జూరాలకు భారతదేశంలో అధిక డిమాండ్ ఉంది. వందల కొద్ది వేరియంట్‌లు ఉన్నాయి.

3 / 4
ఇండియన్ అగ్రికల్చరల్ రివిజన్ ఇన్‌స్టిట్యూట్ (పుసా)కు చెందిన పరిశోధకులు డాక్టర్ నవేద్ సబీర్ ప్రకారం.. ఖర్జూరంలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది. ఎందుకంటే ఇందులో పొటాషియం ఎక్కువగా ఉంటుంది. ఇది రెగ్యూలర్‌గా తినడం వలన శరీరంలో రక్త హీనత సమస్య కూడా తగ్గుతుంది. ఎముకలు దృఢంగా ఉంటాయి.

ఇండియన్ అగ్రికల్చరల్ రివిజన్ ఇన్‌స్టిట్యూట్ (పుసా)కు చెందిన పరిశోధకులు డాక్టర్ నవేద్ సబీర్ ప్రకారం.. ఖర్జూరంలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది. ఎందుకంటే ఇందులో పొటాషియం ఎక్కువగా ఉంటుంది. ఇది రెగ్యూలర్‌గా తినడం వలన శరీరంలో రక్త హీనత సమస్య కూడా తగ్గుతుంది. ఎముకలు దృఢంగా ఉంటాయి.

4 / 4
Follow Us