చేనేత మగ్గంపై వాసవి కన్యకా పరమేశ్వరి చరిత్ర.. 45 రోజులు శ్రమించి అద్భుత పట్టుచీరగా ఆవిష్కరించిన హరి ప్రసాద్!
చేనేత మగ్గంపై అక్షరాలు, చరిత్రను అద్భుతంగా ఆవిష్కరిస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్న రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన ప్రముఖ చేనేత కళాకారుడు హరి ప్రసాద్ మరో అరుదైన కళాఖండాన్ని రూపొందించారు. భక్తి, చరిత్ర, ఆధ్యాత్మికత, భారతీయ సంస్కృతిని మేళవిస్తూ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దివ్య చరిత్రను పట్టుచీరపై సజీవంగా ఆవిష్కరించారు

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
