పోషకాల గని ఖర్జూరం.. నెయ్యిలో నానబెట్టి ఖాళీ కడుపుతో తింటే ఎన్ని లాభాలో తెలుసా..?
ఆయుర్వేదం ప్రకారం, నెయ్యితో నానబెట్టిన ఖర్జూరాలు మన ఆరోగ్యానికి ఎన్నో విధాలుగా మేలు చేస్తాయి. కఫ, వాత, పిత్త సమస్యల నివారణకు నెయ్యిలో నానబెట్టిన ఖర్జూరాలు తినడం మంచిదని ఆయుర్వేదం చెబుతోంది. అంతేకాకుండా ఒత్తిడిని తగ్గించడానికి, ఆందోళన, గుండె దడ లాంటి సమస్యల నివారణకు కూడా నెయ్యి ఖర్జూరం మిక్స్ ఉపకరిస్తుందని స్పష్టం చేసింది. ఎముకలు పటిష్ఠంగా ఉండడానికి, గుండె ఆరోగ్యానికి ఖర్జూరాలు మేలు చేస్తాయి.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
