Maha Kumbh Mela 2025: మహా కుంభమేళాలో టీమిండియా క్రికెటర్.. గంగలో పవిత్ర స్నానం.. ఫొటోస్ ఇదిగో
ఉత్తర ప్రదేశ్ లోని ప్రయోగ్ రాజ్ లో జరుగుతున్న మహా కుంభమేళాకు సామాన్యులతో పాటు సెలబ్రిటీలు కూడా తరలివస్తున్నారు. సినీ, క్రీడా, రాజకీయ ప్రముఖులు హాజరై త్రివేణి సంగమంలో పవిత్ర స్నానాలు ఆచరిస్తున్నారు. తాజాగా టీమిండియా మాజీ క్రికెటర్ సురేష్ రైనా మహా కుంభమేళాలో సందడి చేశాడు.

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6
