AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Maha Kumbh Mela 2025: మహా కుంభమేళాలో టీమిండియా క్రికెటర్.. గంగలో పవిత్ర స్నానం.. ఫొటోస్ ఇదిగో

ఉత్తర ప్రదేశ్ లోని ప్రయోగ్ రాజ్ లో జరుగుతున్న మహా కుంభమేళాకు సామాన్యులతో పాటు సెలబ్రిటీలు కూడా తరలివస్తున్నారు. సినీ, క్రీడా, రాజకీయ ప్రముఖులు హాజరై త్రివేణి సంగమంలో పవిత్ర స్నానాలు ఆచరిస్తున్నారు. తాజాగా టీమిండియా మాజీ క్రికెటర్ సురేష్ రైనా మహా కుంభమేళాలో సందడి చేశాడు.

Basha Shek
|

Updated on: Jan 31, 2025 | 9:31 PM

Share
 ప్రపంచంలోనే అతి పెద్ద ఆధ్యాత్మిక వేడుకగా పేరొందిన మహా కుంభమేళాకు దేశ విదేశాల నుంచి కోట్లాది మంది భక్తులు తరలివస్తున్నారు. ఇందులో సామాన్యులతో పాటు సెలబ్రిటీలు కూడా ఉన్నారు.

ప్రపంచంలోనే అతి పెద్ద ఆధ్యాత్మిక వేడుకగా పేరొందిన మహా కుంభమేళాకు దేశ విదేశాల నుంచి కోట్లాది మంది భక్తులు తరలివస్తున్నారు. ఇందులో సామాన్యులతో పాటు సెలబ్రిటీలు కూడా ఉన్నారు.

1 / 6
 తాజాగా టీమిండియా మాజీ క్రికెటర్ సురేష్ రైనా తన సతీమణి ప్రియాంక చౌదరి రైనాతో కలిసి మహా కుంభ మేళాలో పాల్గొన్నాడు.  త్రివేణి సంగమంలో పవిత్ర స్నానం ఆచరించారు.

తాజాగా టీమిండియా మాజీ క్రికెటర్ సురేష్ రైనా తన సతీమణి ప్రియాంక చౌదరి రైనాతో కలిసి మహా కుంభ మేళాలో పాల్గొన్నాడు. త్రివేణి సంగమంలో పవిత్ర స్నానం ఆచరించారు.

2 / 6
 అనంతరం  రైనా దంపతులు స్వామి కైలాషానందగిరి ఆశీస్సులు తీసుకున్నారు.  ఈ సందర్భంగా ప్రయాగ్ రాజ్ చుట్టు పక్కలనున్న పర్యాటక ప్రాంతాల్లో కలియ తిరిగారు రైనా దంపతులు.

అనంతరం రైనా దంపతులు స్వామి కైలాషానందగిరి ఆశీస్సులు తీసుకున్నారు. ఈ సందర్భంగా ప్రయాగ్ రాజ్ చుట్టు పక్కలనున్న పర్యాటక ప్రాంతాల్లో కలియ తిరిగారు రైనా దంపతులు.

3 / 6
 తన మహా కుంభమేళా పర్యటనకు సంబంధించిన ఫొటోలను తన సోషల్‌ మీడియాలో షేర్‌ చేశాడు రైనా. ప్రస్తుతం ఇవి నెట్టింట వైరల్ గా మారాయి.

తన మహా కుంభమేళా పర్యటనకు సంబంధించిన ఫొటోలను తన సోషల్‌ మీడియాలో షేర్‌ చేశాడు రైనా. ప్రస్తుతం ఇవి నెట్టింట వైరల్ గా మారాయి.

4 / 6
 అలాగే దిగ్గజ బాక్సర్,  ఒలంపిక్ విజేత ఎంసీ మేరీకోమ్ కూడా మహా కుంభమేళాలో సందడి చేశారు. గంగలో పవిత్ర స్నానం ఆచరించారు.

అలాగే దిగ్గజ బాక్సర్, ఒలంపిక్ విజేత ఎంసీ మేరీకోమ్ కూడా మహా కుంభమేళాలో సందడి చేశారు. గంగలో పవిత్ర స్నానం ఆచరించారు.

5 / 6
 మహా కుంభమేళాకు మొదటిసారి హాజరైన మేరీకోమ్ భక్తుల స్నానాల కోసం ప్రభుత్వాలు తీసుకుంటోన్న చర్యలపై సంతృప్తి వ్యక్తం చేసింది.

మహా కుంభమేళాకు మొదటిసారి హాజరైన మేరీకోమ్ భక్తుల స్నానాల కోసం ప్రభుత్వాలు తీసుకుంటోన్న చర్యలపై సంతృప్తి వ్యక్తం చేసింది.

6 / 6
Follow Us
పరగడపున వెల్లుల్లి తింటే మీ శరీరంలో జరిగే నమ్మలేని మార్పులివే..
పరగడపున వెల్లుల్లి తింటే మీ శరీరంలో జరిగే నమ్మలేని మార్పులివే..
విండో ఏసీ - స్ప్లిట్ ఏసీ.. ఏది ఎక్కువ విద్యుత్‌ను వినియోగిస్తుంది
విండో ఏసీ - స్ప్లిట్ ఏసీ.. ఏది ఎక్కువ విద్యుత్‌ను వినియోగిస్తుంది
వీకెండ్లో ఈ చికెన్ దోసెను మించిన స్పెషల్ డిష్ మరొకటి లేదు!
వీకెండ్లో ఈ చికెన్ దోసెను మించిన స్పెషల్ డిష్ మరొకటి లేదు!
అంబేద్కర్‌ కోనసీమ జిల్లా కందాలపల్లిలో హృదయవిదారక ఘటన
అంబేద్కర్‌ కోనసీమ జిల్లా కందాలపల్లిలో హృదయవిదారక ఘటన
పశ్చిమాసియా యుద్ధం ఎఫెక్ట్‌.. పడిపోయిన మెటల్ రేట్లు...
పశ్చిమాసియా యుద్ధం ఎఫెక్ట్‌.. పడిపోయిన మెటల్ రేట్లు...
హాట్ సమ్మర్‌లో కేరళలోని ఈ బ్యూటిఫుల్ కూల్ ప్రదేశాలను తప్పక చూడండి
హాట్ సమ్మర్‌లో కేరళలోని ఈ బ్యూటిఫుల్ కూల్ ప్రదేశాలను తప్పక చూడండి
ఇది మైలేజీలో రారాజు.. 70కి.మీ.. కేవలం రూ.57,000లకే హీరో బైక్‌!
ఇది మైలేజీలో రారాజు.. 70కి.మీ.. కేవలం రూ.57,000లకే హీరో బైక్‌!
తండ్రినే బస్తాలో కుక్కి.. కొరియర్ చేయబోయిన కూతురు
తండ్రినే బస్తాలో కుక్కి.. కొరియర్ చేయబోయిన కూతురు
గ్యాస్‌ కొరతే కాదు.. ఆ జిల్లాలో పెట్రోలు కూడా దొరకట్లేదు
గ్యాస్‌ కొరతే కాదు.. ఆ జిల్లాలో పెట్రోలు కూడా దొరకట్లేదు
మొయినాబాద్ డ్రగ్స్ కేసు.. నిందితుల కస్టడీపై తీర్పు వాయిదా..
మొయినాబాద్ డ్రగ్స్ కేసు.. నిందితుల కస్టడీపై తీర్పు వాయిదా..