IND vs ENG: పూణేలో టీమిండియాకు X ఫ్యాక్టర్స్ వీళ్లే.. లిస్ట్లో ముగ్గురు మాన్స్టర్లు..
India T20 Series Key Players Pune: భారత్, ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్లో నాలుగో మ్యాచ్ పూణేలో జరుగుతుంది. భారత జట్టు ఈ మ్యాచ్లో గెలిచి సిరీస్ను దక్కించుకోవాలని కోరుకుంటోంది. రింకు సింగ్, అభిషేక్ శర్మ, వరుణ్ చక్రవర్తి వంటి కీలక ఆటగాళ్ళ ప్రదర్శన ఈ మ్యాచ్ ఫలితంపై ప్రభావం చూపుతుంది. వీరి ప్రదర్శన టీమ్ ఇండియాకు ఎక్స్ ఫ్యాక్టర్గా ఉంటుందని భావిస్తున్నారు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
