SMAT: 4 ఓవర్లలో 69 పరుగులు.. ధోని మాజీ ఫ్రెండ్ చెత్త ఫిగర్లు చూసి ఊపిరిపీల్చుకున్న ఫ్రాంచైజీలు
Syed Mushtaq Ali Trophy 2024: ముంబై జట్టు కేరళతో ఘోర పరాజయాన్ని చవిచూసింది. గ్రూప్-ఇ మ్యాచ్లో ముంబై 43 పరుగుల తేడాతో ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. ఈ మ్యాచ్లో, శార్దూల్ ఠాకూర్ అత్యధిక పరుగులు ఇచ్చాడు మరియు ఫలితంగా అతని జట్టు మ్యాచ్లో ఓడిపోయింది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
