అగార్కర్, గంభీర్ చేసిన ఈ తప్పులే.. టీమిండియా పాలిట శాపం కానున్నాయా.. ఇంగ్లండ్లో తలదించాల్సిందేనా?
Indian Cricket Team England Tour Selection Controversy: జూన్ 20 నుంచి ఇంగ్లాండ్తో జరిగే ఐదు టెస్ట్ మ్యాచ్ల సిరీస్తో టీమ్ ఇండియా 2025-27 ఐసీసీ టెస్ట్ ఛాంపియన్షిప్ను ప్రారంభిస్తుంది. బీసీసీఐ 18 మంది ఆటగాళ్లను ఎంపిక చేసింది. పుజారా, రహానే, సర్ఫరాజ్ ఖాన్ లాంటి అనుభవజ్ఞులను ఎంపిక చేయకపోవడం వివాదాస్పదం. యువ ఆటగాళ్లపై నమ్మకం ఉంది. కానీ. అనుభవం కూడా ముఖ్యం.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
