IND vs ENG: ఆడకుండానే ఇంగ్లండ్ నుంచి స్వదేశానికి తిరిగొచ్చే ప్లేయర్స్ వీళ్లే.. సిరీస్ అంతటా వాటర్ బాయ్స్గానే..
India vs England Test Series: ఐపీఎల్ 2025 ముగిసిన తర్వాత భారత జట్టు ఇంగ్లండ్ జట్టుతో టెస్ట్ సిరీస్ ఆడేందుకు సిద్ధం కానుంది. ఇప్పటికే 18 మంది సభ్యులతో కూడిన భారత జట్టును బీసీసీఐ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే, ఇందులో ముగ్గురు ప్లేయర్లకు ప్లేయింగ్ 11లో చోటు దక్కడం కష్టమేనని తెలుస్తోంది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
