AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

RR vs PBKS: శామ్ కుర్రాన్ కెప్టెన్ ఇన్నింగ్స్‌.. 5 వికెట్ల తేడాతో పంజాబ్ విజయం.. వరుసగా 4వ మ్యాచ్‌లో ఓడిన రాజస్థాన్

Rajasthan Royals vs Punjab Kings, 65th Match: ఐపీఎల్-2024 65వ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్‌పై పంజాబ్ కింగ్స్ 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ సీజన్‌లో 5వ మ్యాచ్‌లో పంజాబ్‌ విజయం సాధించింది. జట్టు 10 పాయింట్లు సాధించింది. మరోవైపు ప్లేఆఫ్స్‌కు చేరిన రాజస్థాన్‌ వరుసగా నాలుగో మ్యాచ్‌లోనూ ఓడిపోయింది.

Venkata Chari
|

Updated on: May 15, 2024 | 11:26 PM

Share
ఐపీఎల్-2024 65వ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్‌పై పంజాబ్ కింగ్స్ 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ సీజన్‌లో 5వ మ్యాచ్‌లో పంజాబ్‌ విజయం సాధించింది. జట్టు 10 పాయింట్లు సాధించింది. మరోవైపు ప్లేఆఫ్స్‌కు చేరిన రాజస్థాన్‌ వరుసగా నాలుగో మ్యాచ్‌లోనూ ఓడిపోయింది.

ఐపీఎల్-2024 65వ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్‌పై పంజాబ్ కింగ్స్ 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ సీజన్‌లో 5వ మ్యాచ్‌లో పంజాబ్‌ విజయం సాధించింది. జట్టు 10 పాయింట్లు సాధించింది. మరోవైపు ప్లేఆఫ్స్‌కు చేరిన రాజస్థాన్‌ వరుసగా నాలుగో మ్యాచ్‌లోనూ ఓడిపోయింది.

1 / 5
రాజస్థాన్ తమ రెండో హోం గ్రౌండ్ గౌహతిలో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఆ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 144 పరుగులు చేసింది. అనంతరం ఛేదనలో పంజాబ్ 18.5 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది.

రాజస్థాన్ తమ రెండో హోం గ్రౌండ్ గౌహతిలో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఆ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 144 పరుగులు చేసింది. అనంతరం ఛేదనలో పంజాబ్ 18.5 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది.

2 / 5
పంజాబ్‌కు చెందిన కెప్టెన్ సామ్ కుర్రాన్ 41 బంతుల్లో అజేయంగా 63 పరుగులు చేశాడు. రిలీ రూసో, జితేష్ శర్మ తలో 22 పరుగులు చేశారు. రాజస్థాన్ బౌలర్లలో అవేష్ ఖాన్, యుజ్వేంద్ర చాహల్ తలో 2 వికెట్లు తీశారు.

పంజాబ్‌కు చెందిన కెప్టెన్ సామ్ కుర్రాన్ 41 బంతుల్లో అజేయంగా 63 పరుగులు చేశాడు. రిలీ రూసో, జితేష్ శర్మ తలో 22 పరుగులు చేశారు. రాజస్థాన్ బౌలర్లలో అవేష్ ఖాన్, యుజ్వేంద్ర చాహల్ తలో 2 వికెట్లు తీశారు.

3 / 5
రాజస్థాన్ తరపున రియాన్ పరాగ్ 34 బంతుల్లో 48 పరుగులు చేసి ఇన్నింగ్స్ ఆడాడు. రవిచంద్రన్ అశ్విన్ 28 పరుగులు చేశాడు. కెప్టెన్ సంజు శాంసన్, టామ్ కొహ్లర్-కాడ్మోర్ 18 పరుగులు చేశారు.

రాజస్థాన్ తరపున రియాన్ పరాగ్ 34 బంతుల్లో 48 పరుగులు చేసి ఇన్నింగ్స్ ఆడాడు. రవిచంద్రన్ అశ్విన్ 28 పరుగులు చేశాడు. కెప్టెన్ సంజు శాంసన్, టామ్ కొహ్లర్-కాడ్మోర్ 18 పరుగులు చేశారు.

4 / 5
పంజాబ్ బౌలర్లలో కెప్టెన్ సామ్ కుర్రాన్, హర్షల్ పటేల్, రాహుల్ చాహర్ చెరో రెండు వికెట్లు తీశారు. నాథన్ ఎల్లిస్, అర్ష్‌దీప్ సింగ్ చెరో వికెట్ తీశారు.

పంజాబ్ బౌలర్లలో కెప్టెన్ సామ్ కుర్రాన్, హర్షల్ పటేల్, రాహుల్ చాహర్ చెరో రెండు వికెట్లు తీశారు. నాథన్ ఎల్లిస్, అర్ష్‌దీప్ సింగ్ చెరో వికెట్ తీశారు.

5 / 5