ఛాంపియన్స్ ట్రోఫీకి బుమ్రా స్థానంలో హైదరాబాదీ బౌలర్.. మారనున్న భారత జట్టు? మాజీ ప్లేయర్ షాకింగ్ కామెంట్స్
Champions Trophy 2025: ఇంగ్లండ్తో జరిగిన వన్డే సిరీస్తో పాటు ఛాంపియన్స్ ట్రోఫీ జట్టు నుంచి మహ్మద్ సిరాజ్ను టీమిండియా తొలగించింది. సిరాజ్ ఇప్పటికీ జట్టులో పునరాగమనం చేయగలడని సురేష్ రైనా అభిప్రాయపడ్డాడు. రైనా ఇలా ఎందుకు అన్నాడో ఓసారి చూద్దాం..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
