Team India: 493 పరుగులతో ఐపీఎల్లో సెన్సేషన్.. కట్చేస్తే.. 2 ఏళ్ల తర్వాత భారత జట్టులోకి రీఎంట్రీ?
Team India: ఐపీఎల్ 2025లో ఓ భారత బ్యాట్స్మన్ విధ్వంసం సృష్టించాడు. 1 సెంచరీ, 3 హాఫ్ సెంచరీల సహాయంతో 493 పరుగులు చేశాడు. రెండున్నర సంవత్సరాల తర్వాత జట్టులోకి తిరిగి రావడం ఖాయం చేసుకున్నాడు. మూడు ఫార్మాట్లలోనూ సత్తా చాటేందుకు సిద్ధమయ్యాడు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
