IPL 2025: రోహిత్ శర్మపై కన్నేసిన రెండు జట్లు.. రూ. 50 కోట్లు ఖర్చైనా తగ్గేదేలే అంటోన్న ఫ్రాంచైజీలు
IPL 2025: IPL 2024లో ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ రోహిత్ శర్మను కెప్టెన్సీ నుంచి తొలగించింది. జట్టుకు కొత్త కెప్టెన్గా హార్దిక్ పాండ్యా ఎంపికయ్యాడు. అందుకే ఈ ఐపీఎల్లో రోహిత్ శర్మ ముంబై ఇండియన్స్ తరపున ఆడడని అంటున్నారు. మెగా వేలంలో రోహిత్ శర్మ కనిపించడం కోసం చాలా ఫ్రాంచైజీలు ఎదురు చూస్తున్నాయి.

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6
