Virat Kohli: మరో రికార్డులో కింగ్ కోహ్లీ.. తొలి టీమిండియా ప్లేయర్గా సరికొత్త చరిత్ర..
IPL 2024: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2024) సీజన్ 17లో విరాట్ కోహ్లీ 10 మ్యాచ్లలో మొత్తం 500 పరుగులు చేశాడు. ఈ పరుగులతో ఆరెంజ్ క్యాప్ రేసులో రెండో స్థానంలో ఉన్న కింగ్ కోహ్లికి ఇప్పుడు ప్రత్యేక రికార్డును లిఖించే అవకాశం వచ్చింది. ఆ రికార్డు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
Most Read Stories