IPL 2024: ధోనీ రికార్డును బద్దలు కొట్టిన రవీంద్ర జడేజా.. ఆ లిస్టులో తొలి ఆటగాడిగా..
IPL 2024, PBKS vs CSK: ధర్మశాలలోని HPCA స్టేడియంలో జరిగిన ఐపీఎల్ (IPL 2024) 53వ మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ 20 ఓవర్లలో 167 పరుగులు చేసింది. ఈ లక్ష్యాన్ని ఛేదించలేకపోయిన పంజాబ్ కింగ్స్ జట్టు 139 పరుగులకే ఆలౌట్ అయి 28 పరుగుల తేడాతో ఓడిపోయింది. దీంతో పంజాబ్ జట్టు ప్లే ఆఫ్స్ నుంచి దూరమైంది. చెన్నై మాత్రం తన సత్తా చాటుతూ టాప్ 4లో నిలిచింది.
Most Read Stories