India vs Sri Lanka 2021: 2017 సీన్ రిపీట్.. అదే జట్టు, అదే టెన్షన్.. ప్లేయర్లు మాత్రం ఛేంజ్!

Ind vs Sl: రెండవ వన్డేలో దీపక్ చాహర్, భువనేశ్వర్ కుమార్ 84 పరుగుల భాగస్వామ్యం సాధించారు. శ్రీలంకపై భారత్ మూడు వికెట్ల తేడాతో విజయం సాధించి సిరీస్‌లో 2-0 ఆధిక్యాన్ని సాధించింది.

| Edited By: Venkata Chari

Updated on: Jul 21, 2021 | 12:49 PM

India vs Sri Lanka 2021: రెండవ వన్డేలో దీపక్ చాహర్, భువనేశ్వర్ కుమార్ 84 పరుగుల భాగస్వామ్యం సాధించారు. శ్రీలంకపై భారత్ మూడు వికెట్ల తేడాతో విజయం సాధించి సిరీస్‌లో 2-0 ఆధిక్యాన్ని సాధించింది.

India vs Sri Lanka 2021: రెండవ వన్డేలో దీపక్ చాహర్, భువనేశ్వర్ కుమార్ 84 పరుగుల భాగస్వామ్యం సాధించారు. శ్రీలంకపై భారత్ మూడు వికెట్ల తేడాతో విజయం సాధించి సిరీస్‌లో 2-0 ఆధిక్యాన్ని సాధించింది.

1 / 6
మంగళవారం జరిగిన రెండవ వన్డేలో టీమిండియా మూడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఓ దశలో ఓడిపోతుంనుకున్న టీమిండియా విజయం సాధించి అబ్బురపరిచింది. 193 పరుగులుకు 7 వికెట్లు కోల్పోయి ప్రమాదంలో చిక్కుకుంది. ఈ సమయంలో దీపక్ చాహర్, భువనేశ్వర్ జోడీ 8వికెట్‌కు 84 పరుగుల భాగస్వామ్యం అందించి టీమిండియాను గెలిపించారు.

మంగళవారం జరిగిన రెండవ వన్డేలో టీమిండియా మూడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఓ దశలో ఓడిపోతుంనుకున్న టీమిండియా విజయం సాధించి అబ్బురపరిచింది. 193 పరుగులుకు 7 వికెట్లు కోల్పోయి ప్రమాదంలో చిక్కుకుంది. ఈ సమయంలో దీపక్ చాహర్, భువనేశ్వర్ జోడీ 8వికెట్‌కు 84 పరుగుల భాగస్వామ్యం అందించి టీమిండియాను గెలిపించారు.

2 / 6
అయితే, 2017లో జరిగిన ఓ మ్యాచ్‌ను వీరిద్దరు గుర్తు చేయడం విశేషం. సేమ్ సీన్ రిపీట్ అయింది. కాగా, ఈ రెండు విజయాల్లో భువనేశ్వర్ మాత్రం కామన్‌గా ఉండడం విశేషం.

అయితే, 2017లో జరిగిన ఓ మ్యాచ్‌ను వీరిద్దరు గుర్తు చేయడం విశేషం. సేమ్ సీన్ రిపీట్ అయింది. కాగా, ఈ రెండు విజయాల్లో భువనేశ్వర్ మాత్రం కామన్‌గా ఉండడం విశేషం.

3 / 6
24 ఆగస్టు 2017లో శ్రీలంకతో జరిగిన మ్యాచులో అప్పటి టీమిండియా కెప్టెన్ ధోనీతో కలిసి భువనేశ్వర్ అద్భుత భాగస్వామ్యం అందించాడు. రెండు మ్యాచుల్లోనూ భారత్ మూడు వికెట్ల తేడాతో గెలిచింది.

24 ఆగస్టు 2017లో శ్రీలంకతో జరిగిన మ్యాచులో అప్పటి టీమిండియా కెప్టెన్ ధోనీతో కలిసి భువనేశ్వర్ అద్భుత భాగస్వామ్యం అందించాడు. రెండు మ్యాచుల్లోనూ భారత్ మూడు వికెట్ల తేడాతో గెలిచింది.

4 / 6
అప్పటి మ్యాచులో మొదట బ్యాటింగ్ చేసిన శ్రీలంక 236 పరుగులు చేసింది. ధావన్, రోహిత్ మంచి ఆరంభం అందించినా.. అనంతరం టీమిండియా వెంట వెంటనే వికెట్లు కోల్పోయింది. 131 పరుగులకు 7 వికెట్లు కోల్పోయి ఓటమి అంచున ఉంది. ఈ సమయంలో ధోనీ 45 పరుగులు, భువనేశ్వర్ 53 పరుగులు చేయడంతో భారత్ మూడు వికెట్ల తేడాతో విజయం సాధించింది.

అప్పటి మ్యాచులో మొదట బ్యాటింగ్ చేసిన శ్రీలంక 236 పరుగులు చేసింది. ధావన్, రోహిత్ మంచి ఆరంభం అందించినా.. అనంతరం టీమిండియా వెంట వెంటనే వికెట్లు కోల్పోయింది. 131 పరుగులకు 7 వికెట్లు కోల్పోయి ఓటమి అంచున ఉంది. ఈ సమయంలో ధోనీ 45 పరుగులు, భువనేశ్వర్ 53 పరుగులు చేయడంతో భారత్ మూడు వికెట్ల తేడాతో విజయం సాధించింది.

5 / 6
మంగళవారం జరిగిన మ్యాచులో టీమిండియా 193 పరుగులకు 7వికెట్లు కోల్పోయి చిక్కుల్లో పడింది. దీపక్ చాహర్, భువనేశ్వర్ అద్భుత భాగస్వామ్యంతో టీమిండియా మూడు వికెట్ల తేడాతో గెలిచింది.

మంగళవారం జరిగిన మ్యాచులో టీమిండియా 193 పరుగులకు 7వికెట్లు కోల్పోయి చిక్కుల్లో పడింది. దీపక్ చాహర్, భువనేశ్వర్ అద్భుత భాగస్వామ్యంతో టీమిండియా మూడు వికెట్ల తేడాతో గెలిచింది.

6 / 6
Follow us