MS Dhoni: చెన్నైలో ధోనీ చివరి ఐపీఎల్ మ్యాచ్.. క్లారిటీ ఇచ్చేసిన సీఎస్కే సీఈవో కాశీ విశ్వనాథన్
Dhoni's IPL Future: మహేంద్ర సింగ్ ధోనీ ఐపీఎల్ భవిష్యత్తు గురించి చెన్నై సూపర్ కింగ్స్ సీఈఓ కాశీ విశ్వనాథ్ మాట్లాడారు. మరికొన్నాళ్లు ధోనీ ఆడతాడా లేదా అన్నది ఇంకా స్పష్టంగా తెలియదంటూ చెప్పుకొచ్చాడు. అయితే, తన చివరి మ్యాచ్ని చెన్నైలో ఆడాలని ధోనీ తన కోరికను వ్యక్తం చేశాడు. ధోనీ ఆడాలనుకున్నంత కాలం సీఎస్కే తలుపులు తెరిచి ఉంచుతుందని కాశీ విశ్వనాథ్ అన్నాడు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
