MS Dhoni: మరో 5 ఏళ్లు ఆడతాను, కానీ.. రిటైర్మెంట్పై సంచలన విషయాలు బయటపెట్టిన ధోని
అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్ అయిన తర్వాత మహేంద్ర సింగ్ ధోని ఐపీఎల్లో మాత్రమే ఆడుతున్నట్లు కనిపిస్తోంది. 2025 ఐపీఎల్లో అతను 14 మ్యాచ్లు ఆడాడు. అందులో ధోని 13 ఇన్నింగ్స్లలో 24.50 సగటుతో 196 పరుగులు మాత్రమే చేయగలిగాడు. ఈ సీజన్లో అతని జట్టు ప్రదర్శన కూడా చాలా పేలవంగా ఉంది. జట్టు పాయింట్ల పట్టికలో అట్టడుగున ఉంది. అయినప్పటికీ, జట్టు యాజమాన్యం అతనిపై చాలా నమ్మకంగా ఉంది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
