UPI Transactions: యూపీఐ పేమెంట్స్ పెరిగినప్పటికీ వాటి డిమాండ్ మాత్రం ఎక్కడా తగ్గలేదు..

ప్రస్తుతం మనం ఉండేది డిజిటల్ యుగం. ఏదైనా ఒక్క స్మార్ట్ ఫోన్లోనే ఇట్టే చేసేయొచ్చు. అరచేతిలో ప్రపంచం అంటే ఇదేనేమో బహుషా. ఈ క్రమంలోనే దేశంలో యూనిఫైడ్‌ పేమెంట్‌ ఇంటర్‌ఫేస్‌ (UPI) సేవలు విస్తారంగా పెరిగాయి. మెట్రో నగరాల మొదలు చిన్న గ్రామీణ ప్రాంతాలకూ ప్రతి చోట పేటీఎం కరో అనే వాయిస్ వినిపిస్తూనే ఉంది. చిన్న చిన్న దుకాణాలు సైతం డిజిటల్‌ లావాదేవీల వైపుకు మొగ్గు చూపుతున్నాయి. అయితే ఇదే సమయంలో నగదు వినియోగం కూడా ఎక్కడా తగ్గడంలేదంటోంది తాజాగా నిర్వహించిన ఒక సర్వే.

|

Updated on: Apr 29, 2024 | 8:52 PM

ప్రస్తుతం మనం ఉండేది డిజిటల్ యుగం. ఏదైనా ఒక్క స్మార్ట్ ఫోన్లోనే ఇట్టే చేసేయొచ్చు. అరచేతిలో ప్రపంచం అంటే ఇదేనేమో బహుషా. ఈ క్రమంలోనే దేశంలో యూనిఫైడ్‌ పేమెంట్‌ ఇంటర్‌ఫేస్‌ (UPI) సేవలు విస్తారంగా పెరిగాయి.

ప్రస్తుతం మనం ఉండేది డిజిటల్ యుగం. ఏదైనా ఒక్క స్మార్ట్ ఫోన్లోనే ఇట్టే చేసేయొచ్చు. అరచేతిలో ప్రపంచం అంటే ఇదేనేమో బహుషా. ఈ క్రమంలోనే దేశంలో యూనిఫైడ్‌ పేమెంట్‌ ఇంటర్‌ఫేస్‌ (UPI) సేవలు విస్తారంగా పెరిగాయి.

1 / 5
మెట్రో నగరాల మొదలు చిన్న గ్రామీణ ప్రాంతాలకూ ప్రతి చోట పేటీఎం కరో అనే వాయిస్ వినిపిస్తూనే ఉంది. చిన్న చిన్న దుకాణాలు సైతం డిజిటల్‌ లావాదేవీల వైపుకు మొగ్గు చూపుతున్నాయి. అయితే ఇదే సమయంలో నగదు వినియోగం కూడా ఎక్కడా తగ్గడంలేదంటోంది తాజాగా నిర్వహించిన ఒక సర్వే.

మెట్రో నగరాల మొదలు చిన్న గ్రామీణ ప్రాంతాలకూ ప్రతి చోట పేటీఎం కరో అనే వాయిస్ వినిపిస్తూనే ఉంది. చిన్న చిన్న దుకాణాలు సైతం డిజిటల్‌ లావాదేవీల వైపుకు మొగ్గు చూపుతున్నాయి. అయితే ఇదే సమయంలో నగదు వినియోగం కూడా ఎక్కడా తగ్గడంలేదంటోంది తాజాగా నిర్వహించిన ఒక సర్వే.

2 / 5
సీఎంఎస్‌ సంస్థ వెలువరించిన కన్జంప్షన్‌ రిపోర్ట్‌ ప్రకారం దేశంలో ఎంత ఆన్లైన్ లావాదేవీలు అందుబాటులోకి వచ్చినా నగదు లావాదేవీలు నేటికీ కొనసాగుతూనే ఉన్నట్లు స్పష్టం చేసింది. దేశ వ్యాప్తంగా డీమోనిటైజేషన్ తర్వాత 2016-17 ఆర్థిక సంవత్సరంలో 13.35 లక్షల కోట్లుగా ఉన్న నగదు చెలామణీ.. తాజాగా 2023-24 ఆర్థిక సంవత్సరానికి రూ.35 లక్షల కోట్లకు చేరిందని తెలిపింది.

సీఎంఎస్‌ సంస్థ వెలువరించిన కన్జంప్షన్‌ రిపోర్ట్‌ ప్రకారం దేశంలో ఎంత ఆన్లైన్ లావాదేవీలు అందుబాటులోకి వచ్చినా నగదు లావాదేవీలు నేటికీ కొనసాగుతూనే ఉన్నట్లు స్పష్టం చేసింది. దేశ వ్యాప్తంగా డీమోనిటైజేషన్ తర్వాత 2016-17 ఆర్థిక సంవత్సరంలో 13.35 లక్షల కోట్లుగా ఉన్న నగదు చెలామణీ.. తాజాగా 2023-24 ఆర్థిక సంవత్సరానికి రూ.35 లక్షల కోట్లకు చేరిందని తెలిపింది.

3 / 5
దేశంలోని ఏటీఎం సెంటర్లలో నగదు నిల్వ చేయడం, వాటి నిర్వహణ, నియంత్రణ మొత్తం ఈ సీఎంఎస్‌ సంస్థనే చూసుకుంటుంది. గతేడాదితో పోలిస్తే నెలకు సగటున ఏటీఎంల నుంచి విత్‌డ్రా అయ్యే మొత్తం 5.51 శాతం మేర పెరిగినట్లు తాజా నివేదికలో వెల్లడైంది.

దేశంలోని ఏటీఎం సెంటర్లలో నగదు నిల్వ చేయడం, వాటి నిర్వహణ, నియంత్రణ మొత్తం ఈ సీఎంఎస్‌ సంస్థనే చూసుకుంటుంది. గతేడాదితో పోలిస్తే నెలకు సగటున ఏటీఎంల నుంచి విత్‌డ్రా అయ్యే మొత్తం 5.51 శాతం మేర పెరిగినట్లు తాజా నివేదికలో వెల్లడైంది.

4 / 5
మెట్రో నగరాల్లో ఏటీఎం విత్‌డ్రాలు 10.37 శాతం పెరిగినట్లు సీఎంఎస్‌ నివేదిక వెల్లడిస్తోంది. సెమీ అర్బన్‌, రూరల్‌ ప్రాంతాల్లో ఈ పెరుగుదల 3.94 శాతంగా ఉందని తెలిపింది. ఏటీఎంల నుంచి నగదు విత్‌డ్రాల విషయంలో ఢిల్లీ, ఉత్తర్‌ప్రదేశ్‌, తమిళనాడు, కర్ణాటక, పశ్చిమబెంగాల్‌ టాప్‌లో ఉన్నాయని పేర్కొంది.

మెట్రో నగరాల్లో ఏటీఎం విత్‌డ్రాలు 10.37 శాతం పెరిగినట్లు సీఎంఎస్‌ నివేదిక వెల్లడిస్తోంది. సెమీ అర్బన్‌, రూరల్‌ ప్రాంతాల్లో ఈ పెరుగుదల 3.94 శాతంగా ఉందని తెలిపింది. ఏటీఎంల నుంచి నగదు విత్‌డ్రాల విషయంలో ఢిల్లీ, ఉత్తర్‌ప్రదేశ్‌, తమిళనాడు, కర్ణాటక, పశ్చిమబెంగాల్‌ టాప్‌లో ఉన్నాయని పేర్కొంది.

5 / 5
Follow us
Latest Articles
Horoscope Today: ఆ రాశి వారికి ఆదాయం విషయంలో లోటుండదు..
Horoscope Today: ఆ రాశి వారికి ఆదాయం విషయంలో లోటుండదు..
మీ పిల్లలు స్మార్ట్‌ఫోన్‌కు బానిసలవుతున్నారా? ఇలా చేయండి
మీ పిల్లలు స్మార్ట్‌ఫోన్‌కు బానిసలవుతున్నారా? ఇలా చేయండి
కేన్స్‌లో కన్నప్ప.. రెడ్ కార్పెట్‌పై మంచు ఫ్యామిలీ సందడి.. వీడియో
కేన్స్‌లో కన్నప్ప.. రెడ్ కార్పెట్‌పై మంచు ఫ్యామిలీ సందడి.. వీడియో
ప్రశాంతంగా ముగిసిన ఐదో విడత పోలింగ్.. ఆరో దశ ఎప్పుడంటే..
ప్రశాంతంగా ముగిసిన ఐదో విడత పోలింగ్.. ఆరో దశ ఎప్పుడంటే..
జియో గుడ్‌న్యూస్‌..అతి తక్కువ ధరల్లోనే జియో 5జీ స్మార్ట్‌ ఫోన్‌
జియో గుడ్‌న్యూస్‌..అతి తక్కువ ధరల్లోనే జియో 5జీ స్మార్ట్‌ ఫోన్‌
జోరు కొనసాగేనా? ఎలిమినేటర్ మ్యాచుల్లో ఆర్సీబీ గత రికార్డులు ఇవే
జోరు కొనసాగేనా? ఎలిమినేటర్ మ్యాచుల్లో ఆర్సీబీ గత రికార్డులు ఇవే
ఎల్‌టీఏ విషయంలో ఉద్యోగులకు షాక్..!
ఎల్‌టీఏ విషయంలో ఉద్యోగులకు షాక్..!
రైతులకు గుడ్ న్యూస్.. రేవంత్ కేబినెట్ సంచలన నిర్ణయాలు ఇవే..
రైతులకు గుడ్ న్యూస్.. రేవంత్ కేబినెట్ సంచలన నిర్ణయాలు ఇవే..
ఈపీఎఫ్ డెత్ క్లెయిమ్ చేసే వారికి అలెర్ట్.. ఆ కీలక నియమాల మార్పు
ఈపీఎఫ్ డెత్ క్లెయిమ్ చేసే వారికి అలెర్ట్.. ఆ కీలక నియమాల మార్పు
కొత్తగా ట్రై చేయాలని స్మోకీ పాన్ తిన్న బాలిక.. కడుపులో రంధ్రం
కొత్తగా ట్రై చేయాలని స్మోకీ పాన్ తిన్న బాలిక.. కడుపులో రంధ్రం